బీజేపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో వెంకటాపూర్, అగ్రహారం, నారాయణపూర్, అల్మాస్పూర్, గొల్లపల్లి, గుండారం, బొప్పాపూర్, గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండాను గురువారం బిజెపి నాయకులు ఎగురవేశారు .భారతదేశం అంతా కాషాయం చేస్తామని, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించిందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.జెండా కార్యక్రమం అనంతరం ప్రతిజ్ఞ చేస్తూ అధికారం వచ్చేంతవరకు కూడా ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి కార్యకర్త, నాయకులు

 Bjp 43rd Formation Day Celebrations In Rajanna Siricilla District Details, Bjp 4-TeluguStop.com
Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

పార్టీ కొరకు పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, బొమ్మాడి స్వామి, వంగల రాజు, రవి నాయక్, నరసింహులు, మల్లయ్య, భాస్కర్, కొండాపురం సత్యంరెడ్డి, రాకేష్,శ్రీకాంత్, చందుపట్ల రాజిరెడ్డి, దూస శ్రీను, ధనాల దేవయ్య, సురేష్,గుర్రాల రాజిరెడ్డి,రవి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube