ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు:
308
సబ్జెక్టులు:
ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఒరియా, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, స్టాటిస్టిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జియాలజీ.
అర్హత:
సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీతోపాటు నెట్/ స్లెట్ (లేదా) పీహెచ్డీ ఉత్తీర్ణత.
వయసు: 01.07.2018 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక:
స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్, ఓరల్ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఆధారంగా.మెయిన్ ఎగ్జామ్ తేది: 2019 మే 21, 22 తేదీల్లో.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్.
ఫీజు:
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250; ఎగ్జామినేషన్ ఫీజు రూ.120.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం:
05.02.2019.
ఫీజు చెల్లింపు చివరితేది:
25.02.2019.
దరఖాస్తుకు చివరితేది:
26.02.2019.
పూర్తి వివరాలకు.
వెబ్సైట్:
https://psc.ap.gov.in/
.