హైదరాబాద్ లోని గాంధీభవన్( Gandhi Bhavan ) వద్ద ఫ్లెక్సీల కలకలం చెలరేగింది.ఈ మేరకు గాంధీభవన్ ఎదుట నయవంచన పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి.
పదేళ్ల మోసం – వందేళ్ల విధ్వంసం అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.తెలంగాణకు గత పదేళ్లలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని ఫ్లెక్సీల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
గాంధీభవన్ ఎదుట బీజేపీ( Bjp )కి సంబంధించిన ఫ్లెక్సీలు వెలియడం చర్చనీయాంశంగా మారింది.