సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా? అనే కోణంలో విచారణ..: ఏపీఎస్ఆర్టీసీ ఎండీ

విజయవాడ బస్టాండ్ లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని ఏపీఎస్ ఆర్డీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు అన్నారు.ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 A Technical Glitch? Human Error? Investigation In The Sense..: Apsrtc Md-TeluguStop.com

సాంకేతిక లోపమా.? మానవ తప్పిదమా అనే కోణంలో విచారణ చేస్తున్నామని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.అదేవిధంగా ప్రమాదంలో ప్రాణాల కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని చెప్పారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని వెల్లడించారు.అయితే విజయవాడ బస్టాండ్ లో చోటు చేసుకున్న ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడగా పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube