తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యుల అవినీతి రోజురోజుకు శ్రుతిమించి పోతోందని దీనిపై ఉద్యమించాలని తెలంగాణ డిసిసి అధ్యక్షులకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్సింగ్ ఆదేశించారు .ఆ కుటుంబ అవినీతిపై ఏ విధంగా జనంలోకి వెళ్లి వారిలో చైతన్య పరచాలో అవన్నీ చేయల్సినదే.
కెసిఆర్ చెప్పేవి ఏ ఒక్కటి అమల్లో లేవు .ఆయన తీరు అంతా తప్పుడు విధానాలే .గురువారంనాడు హైదరాబాద్కు వచ్చిన దిగ్విజయ్సింగ్ గాంధీభవన్లో టి డిసిసి అధ్యక్షులతో సమావేశం లో దుయ్యబట్టారు .కెసిఆర్ , ఆయన కుటుంబం చేస్తున్న అవినీతిని ఎండగ ట్టాల్సిన తరుణం ఆసన్న మయ్యింది .కనుక కాంగ్రెస్ ఆదారిలో ప్రజల్లోకి వెళ్ళాల్సిందే అని తెలిపారు
.