నయీమ్ కేసు రీ ఓపెన్ చేయాలి..: బండి సంజయ్

నయీమ్ కేసును రీ ఓపెన్ చేయాలని బీజేపీ నేత బండి సంజయ్ ( BJP leader Bandi Sanjay )అన్నారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరినీ వదిలి పెట్టమంటున్నారన్న ఆయన ఎవరినైనా అరెస్ట్ చేస్తే కదా వదిలిపెట్టడానికి అని విమర్శించారు.

 Naeem's Case Should Be Reopened Bandi Sanjay , Bjp Leader Bandi Sanjay, Naeem's-TeluguStop.com

తన ఫోన్ తో పాటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ( Kishan Reddy, Laxman ) ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బండి సంజయ్ తెలిపారు.ఫోన్ ట్యాపింగ్ వెనుక మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు.

రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు బీజేపీ నాయకులను హింసించారని తెలిపారు.ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ విషయంలో టైమ్ పాస్ చేయకండని బండి సంజయ్ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube