Srisailam : శ్రీశైలం నడకదారి భక్తుల నుంచి డబ్బుల వసూళ్లు..!!

నంద్యాల జిల్లా శ్రీశైలం( Srisailam ) మల్లన్న దర్శనానికి నడకదారి వెంబటి వెళ్లే భక్తుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న వ్యవహారం వివాదాస్పదంగా మారింది.కాలినడకన వెళ్లే భక్తుల( Devotees ) నుంచి అటవీ శాఖ అధికారులు రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.అలాగే వాహనాల ద్వారా వచ్చే భక్తుల నుంచి రూ.300 వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.ఎన్నడూ లేని విధంగా పర్యావరణ నిర్వహణ ఖర్చుల పేరుతో అటవీ శాఖ అధికారులు వసూళ్లకు పాల్పడటంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 Collection Of Money From Devotees Of Srisailam Walk-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారుల తీరుపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube