బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న డిపిఆర్ఓ మామిండ్ల దశరథం

రాజన్న సిరిసిల్ల జిల్లా :77 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayant ) డిపిఆర్ఓ మామిండ్ల దశరథం( DPRO Mamindla Dasaratham ) ను బెస్ట్ ఎంప్లాయ్ అవార్డుకు ఎంపిక చేశారు.

 Dpro Mamindla Dasaratha Received The Best Employee Award-TeluguStop.com

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ( IT Minister KTR )రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.

అనంతరం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా డిపిఆర్ఓ మామిండ్ల దశరథం బెస్ట్ ఎంప్లాయ్ వార్డును అందుకున్నారు.ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి,సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళ, వేములవాడ మున్సిపల్ చైర్మన్ మాధవి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube