చెన్నైలోని తంజావూర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది.సరదాగా ఈతకు వెళ్లిన యాత్రికులు ఇద్దరు మృత్యువాత పడ్డారు.
మరో ఆరుగురు గల్లంతయ్యారని తెలుస్తోంది.కొల్లిడం నదికి 40 మంది విహారయాత్రకు వెళ్లారు.
ఈ క్రమంలో నదిలో సరదాగా ఈతకు వెళ్లిన టూరిస్టులు గల్లంతయ్యారు.సమాచారం అందుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.