చెన్నై తంజావూర్ లో విషాదం..

చెన్నైలోని తంజావూర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది.సరదాగా ఈతకు వెళ్లిన యాత్రికులు ఇద్దరు మృత్యువాత పడ్డారు.

 Tragedy In Chennai Thanjavur..-TeluguStop.com

మరో ఆరుగురు గల్లంతయ్యారని తెలుస్తోంది.కొల్లిడం నదికి 40 మంది విహారయాత్రకు వెళ్లారు.

ఈ క్రమంలో నదిలో సరదాగా ఈతకు వెళ్లిన టూరిస్టులు గల్లంతయ్యారు.సమాచారం అందుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube