నేడు జనసేన కరువు రైతు కవాతు !

ఇప్పటికే వరకు గోదావరి .ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే పరిమితం అయిపొయింది అని జనసేన పార్టీ మీద ఒకరకమైన ప్రచారం జరుగుతుండడంతో… జనసేన ఆ అపవాదు చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

 Today Janasena Raithu Kavathu At Ananthapuram-TeluguStop.com

అందులో భాగంగానే… రాయలసీమలో ఆ పార్టీ తన కార్యకలాపాలను మొదలుపెట్టి ఆ తరువాత అన్ని ప్రాంతాలకు విస్తరించాలని చూస్తోంది.దీనిలో బాగమేగానీ… జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో ఆదివారం కరువు రైతు కవాతు చేపట్టబోతున్నారు.

ఈ కవాతు మధ్యాహ్నం 3.30 నిమిషాలకు స్థానిక మార్కెట్‌ యార్డు నుంచి ప్రారంభమై సప్తగిరి సర్కిల్‌ వరకూ నిర్వహించనున్నారు.జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube