కామారెడ్డి జిల్లా మర్రితండా, నెమలిగుట్ట తండాలో ఉద్రిక్తత

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని మర్రితండా మరియు నెమలిగుట్ట తండాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.తమ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తండా వాసులు అటవీ భూమిని చదును చేశారు.

 Tension In Marritanda And Nemaligutta Tanda Of Kamareddy District-TeluguStop.com

అటవీ భూమిలో అధికారులు నాటిన చెట్లను తండా వాసులు దున్నేశారు.సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని తండావాసులను అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులకు, తండా వాసులకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.అనంతరం రెండు ట్రాక్టర్లను ఫారెస్ట్ అధికారులు సీజ్ చేయగా.

ఫారెస్ట్ భూమి వద్ద భారీగా మోహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube