తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ , లగడపాటి రాజగోపాల్...

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ దర్శించుకున్నారు.ఈ ఉదయం విఐపీ విరామ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన వీరికి అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు.

 Mla Dwarampudi Chandrasekhar And Lagadapati Rajagopal Visited Thirumala Sri Venk-TeluguStop.com

దర్శనాంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికి శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube