చంద్రబాబు, పవన్‎పై మంత్రి జోగి రమేశ్ ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై వైసీపీ మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కొందరు చిల్లర వ్యక్తులు ప్రోత్సహించడంతోనే విశాఖలో తమపై దాడి జరిగిందని ఆరోపించారు.

 Minister Jogi Ramesh Fires On Chandrababu And Pawan-TeluguStop.com

సినిమా వాళ్లను చూసి అనుకరిస్తే నిజ జీవితంలో నష్టపోవాల్సి వస్తుందని సూచించారు.చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయలేరని ఎద్దేవా చేశారు.

పవన్ కల్యాణ్ చంద్రబాబుకు తొత్తుని విమర్శించారు.ఎంతమంది ఏకమైనా జగన్ తో పోటీ పడలేరని మంత్రి జోగి రమేశ్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube