కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టులో ఊరట

కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.ఈనెల 25వ తేదీ వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

 Kadapa Mp Avinash Reddy Has A Plea In The High Court-TeluguStop.com

అదేవిధంగా సీబీఐ విచారణకు సహకరించాలని ఎంపీ అవినాశ్ రెడ్డికి కోర్టు సూచించింది.ఈ క్రమంలోనే అవినాశ్ రెడ్డి రేపటి నుంచి ఈనెల 25 వరకు ప్రతిరోజు విచారణకు వెళ్లాలని ఆదేశించింది.

విచారణ మొత్తాన్ని రికార్డ్ చేయాలని సీబీఐకి స్పష్టం చేసింది.అయితే మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube