ఏపీ సీఐడీ చీఫ్, ఏఏజీపై చర్యలు తీసుకోవాలన్న పిల్ పై విచారణ

ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలుపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్ పై విచారణ జరిగింది.ఈ మేరకు ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.

 Inquiry On Pil To Take Action Against Ap Cid Chief, Aag-TeluguStop.com

స్కిల్ డెవలప్ మెంట్ కేసు దర్యాప్తులో ఉండగా ప్రజాధనం దుర్వినియోగం చేసి ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.ప్రజాధనం ఎంత వృధా అయిందో వివరాలు తెలపాలని కోర్టు సూచించింది.

దీనిపై ఆర్బీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని పిటిషనర్ న్యాయస్థానికి తెలిపారు.ఈ క్రమంలో మరోసారి వివరాలు కోసం దరఖాస్తు చేయాలని కోర్టు సూచించింది.

అదేవిధంగా ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube