గుంటూరు: గుంటూరు లో సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.సీఐడీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి దేవినేని అరెస్ట్.
ఉమా తో పాటు టిడిపి నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాం ప్రసాద్, పిల్లి మాణిక్యరావు, సుఖవాసి, కనపర్తిలు అరెస్ట్.సిఐడీ ఆఫీస్ లో అశోక్ బాబును కలిసేందుకు వచ్చిన టిడిపి నేతలు.
అనుమతి లేదని అడ్డకున్న పోలీసులు.పోలీసుల తీరు పై ఊమా ఆగ్రహం.
బలవంతం అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలింపు.