ప్రచార రథాన్ని ప్రారంభించిన బీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఎన్నికల ప్రచార రథాన్ని బీఆర్ఎస్( brs ) జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు లు కలిసి గురువారం జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచార రథంతో తమ ప్రచారాన్ని ఉదృతం చేస్తామని సంక్షేమ పథకాలతో పాటు మేనిఫెస్టోను ఇంటింటికి చేరవేరుస్తామని అన్నారు.

 Brs District President Thota Agaiah Started The Campaign , Thota Agaiah , Brs,-TeluguStop.com

ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు అందే సుభాష్, నంది కిషన్,ఏఎంసీ మాజీ చైర్మన్ కొండ రమేష్, ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి పరశురాం గౌడ్, ఎలగందుల అనసూయ నర్సింలు , సింగిల్ విండో డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సిత్య నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్ బి ఆర్ ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube