ఏపీపై బీజేపీ అధిష్టానం ఫోకస్..!!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలోనే పొత్తులపై అభిప్రాయ సేకరణ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

 Bjp Supremacy Focus On Ap Tarun Chugh , Ap , Amith Shah , Ap Politics, Bjp, Poli-TeluguStop.com

అధిష్టానం నిర్ణయం మేరకు రేపు ఏపీకి బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్( Tarun Chugh ) రానున్నారు.బీజేపీ ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు.

సంక్రాంతి కల్లా పొత్తులపై బీజేపీ( BJP ) నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం.రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) రానున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube