ప్రాణం తీసిన సెల్ఫీ ఎలాగంటే...?

చదువుకుని తల్లిదండ్రుల కలను మరిచి సెల్ఫీ మోజులో పడి వారి కలలను చిన్నాభిన్నం చేసింది. తాజాగా ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకోవడం కోసం ఓ రైలు వంతెన పైకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఘటన బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 A Girl Take A Selfie In Train-TeluguStop.com

వివరాల్లోకి వెళితే బెంగాల్ నగరంలో మైనాగురికి చెందిన ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్ లో ఇద్దరు యువతులు చదువుకుంటున్నారు.అయితే తాజాగా ఈ కోచింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి విద్యార్థినీ,విద్యార్థులు కలిసి సరదాగా గడపడం కోసం ఘిస్ నది తీరానికి వెళ్లారు.

అయితే ఇందులో ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకోవడం కోసం పక్కనే ఉన్నటువంటి రైలు వంతెనపైకి వెళ్లారు.అయితే ఈ సెల్ఫీ తీసుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న రైలుని గమనించకపోవడంతో ఓ యువతిని రైలు డీ కొట్టింది.

దీంతో ఆ యువతి అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Telugu Bengal, Bengal Latest, Selfie-Telugu Crime News(క్రైమ్ వా

అయితే మరో యువతి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రైలు వంతెనపై నుంచి నదిలోకి దూకేసింది.అయితే నదిలోకి దూకినటువంటి ఈ యువతిని చేసినటువంటి చుట్టూ ప్రక్కల వారు ఆమెను కాపాడి చికిత్స నిమిత్తమై దగ్గర్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్చి పోలీసులకి సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube