మరోసారి వైసీపీ వస్తే చీకటి భవిష్యత్తే..: పవన్ కల్యాణ్

ఏపీకి పట్టిన పీడను భోగి మంటల్లో కాల్చేశామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.రైతులను లాఠీలతో కొట్టి బాధపెట్టారని తెలిపారు.

 If Ycp Comes Again, The Future Will Be Dark..: Pawan Kalyan-TeluguStop.com

రైతుల ఆవేదన, ఏడుపు తనను కలిచివేసిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.అందుకే టీడీపీ, జనసేన కలిశాయని తెలిపారు.

బంగారం లాంటి రాజధాని నిర్మించుకుందామని చెప్పారు.ఇది అమరావతి సమస్య కాదన్న పవన్ కల్యాణ్ ప్రజల అందరీ సమస్యని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే మరోసారి వైసీపీ వస్తే చీకటి భవిష్యత్తేనని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube