రాజన్న ఆలయ అధికారులతో ఎమ్మెల్యే భేటీ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అధికారులతో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చైర్మన్ ఛాంబర్ లో భేటీ అయ్యారు.దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 Mla Adi Srinivas Meeting With Rajanna Temple Officials, Mla Adi Srinivas , Rajan-TeluguStop.com

రాబోవు మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారో అధికారులను అడిగారు.

సమ్మక్క సారలమ్మ ను దర్శించుకునే ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీలో భాగంగా వస్తుందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఆది, సోమ, శుక్రవారాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube