సెంటర్ తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) చేరుకున్నారు.
రేణిగుంట విమానాశ్రయం( Renigunta Airport )లో నారా భువనేశ్వరికి టిడిపి( TDP ) నాయకులు,కార్యకర్తలు అభిమానులు భారీగా చేరుకొని స్వాగతం పలికారు.
అనంతరం రోడ్డు మార్గమున తిరుపతికి బయలుదేరి వెళ్లారు.