రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla district ) ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం.ఆర్టీసీ బస్సు( RTC bus ) ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు.
108 అంబులెన్స్ వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.బైపాస్ నుండి వస్తున్న ద్విచక్ర( Two wheeler ) వాహనదారుడు కామరెడ్డికి చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు.
డ్రైవర్ చాకచక్యం వహించిన ప్రమాదం చోటుచేసుకుంది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.