పంజాబ్ లూథియానా గ్యాస్ లీక్ ఘటనపై సీఎం భగవంత్ మాన్ సింగ్ ఆరా తీశారు.ఘటన జరగడం బాధాకరమన్న ఆయన బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిజేస్తున్నామని తెలిపారు.
కాగా లూథియానాలోని గ్యాస్ పురా ప్రాంతంలో గ్యాస్ లీక్ అయి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.మరో పదకొండు మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.