విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ఉక్కుశాఖ కీలక ప్రకటన చేసింది.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోలేదని తెలిపింది.
ఆర్ఐఎన్ఎల్ డిజిన్వెస్ట్ మెంట్ ప్రక్రియపై ఎలాంటి స్తంభన లేదని పేర్కొంది.
ఆర్ఐఎన్ఎల్ లో పెట్టుబడుల ప్రక్రియ పురోగతిలో ఉందని కేంద్ర ఉక్కుశాఖ వెల్లడించింది.
ఈ క్రమంలో ఆర్ఐఎన్ఎల్ పనితీరును మెరుగుపరచడానికి ప్రభుత్వం మద్ధతు ఇస్తున్నట్లు వెల్లడించింది.