విజయనగరం జిల్లా ధర్మవరంలో ఆర్టీసీ బస్సు బీభత్సం

విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం ధర్మవరంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.

 Rtc Bus Accident In Vizianagaram District Dharmavaram-TeluguStop.com

డ్రైవర్ కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది.అనంతరం పాదచారులపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతిచెందగా.మరో మహిళలకు గాయాలయ్యాయి.

వెంటనే గుర్తించిన స్థానికులు మహిళను ఆస్పత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube