విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం ధర్మవరంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.
డ్రైవర్ కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది.అనంతరం పాదచారులపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతిచెందగా.మరో మహిళలకు గాయాలయ్యాయి.
వెంటనే గుర్తించిన స్థానికులు మహిళను ఆస్పత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.