మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి కేటీఆర్.ఒక కాంట్రాక్టర్ బలుపు, అహంకారం వలనే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చినట్లు నల్గొండ అభివృద్ధికి రూ.18 వేల కోట్లు ఇస్తే టీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందని తెలిపారు.వాళ్లు కోమటిరెడ్డిలు కాదు.

 Trs's Victory In Munugoda Is Certain.. Minister Ktr's Key Comments-TeluguStop.com

కోవర్టు రెడ్డిలు అంటూ విమర్శలు గుప్పించారు.ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి భయపట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

తప్పు చేయని వాళ్లు ఎవరికీ భయపడరని కేటీఆర్ స్పష్టం చేశారు.మోడీ అయినా ఈడీ అయినా ఎవరేం చేయలేరన్న ఆయన.చావనైనా చస్తాం కానీ భయపడేదే లేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube