తంగళ్ళపల్లి మండలంలో 29వ రోజుకు చేరిన కార్మికుల సమ్మె

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో గ్రామపంచాయతీ సిబ్బంది నిరవధిక సమ్మె నేటికీ 29వ చేరుకోవడం జరిగింది.ఈ సందర్భంగా జిపి కార్మికులు మాట్లాడుతూ కార్మికుల డిమాండ్ లను త్వరగా నెరవేర్చి వారి పనుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

 Workers Strike In Tangallapalli Mandal Reaches 29th Day, Workers Strike ,tangall-TeluguStop.com

పోటీ కార్మికులను పెట్టి చేయిస్తే గొడవలు జరిగే అవకాశం ఉందని

మండలం అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు లింగంపల్లి, కృష్ణవేణి ఉపాధ్యక్షులు కంసాన్ రవీందర్, ఆత్మకూర తిరుపతి , కనకవ్వ, గుడిసెల నరసమ్మ, సంఘపట్ల ప్రేమ లత కార్మికులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube