మధ్యప్రదేశ్ లోని కట్నీలో విషాదం.. ఐదుగురు చిన్నారులు మృతి

మధ్యప్రదేశ్ లోని కట్నీ జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.కట్నీ నది వద్దకు విహార యాత్రకు వెళ్లిన చిన్నారులు వరద ప్రవాహానికి కొట్టుకునిపోయారు, గర్రా ఘాట్ వద్ద స్నానానికి దిగిన చిన్నారులు ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు సమాచారం.

 Tragedy In Katni, Madhya Pradesh.. Five Children Died-TeluguStop.com

ఘాట్ వద్ద పిల్లల బట్టలు గుర్తించిన తల్లిదండ్రులు అధికారులకు సమాచారం ఇచ్చారు, రంగంలోకి దిగిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి చిన్నారుల మృతదేహాలును బయటకు తీశారు.తల్లిదండ్రుల రోదనతో ఆ ప్రాంత అంతా విషాదం అలుముకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube