మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.అమ్ముడు పోయిన దొంగ రాజగోపాల్ రెడ్డి అని అన్నారు, రాజ గోపాల్ రెడ్డికి 18 వేల కోట్లు ఇచ్చిన మోడీ తెలంగాణకు పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

 Minister Jagdish Reddy's Sensational Comments-TeluguStop.com

కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును దేశం అంతా అడుగుతుంటే మోడీ పీఠం కదులుతోందని అన్నారు., అందుకె కుట్ర పూరితంగా మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారని తెలిపారు, మునుగోడులో బీజేపీకి ప్రజలు దిమ్మ తిరిగే షాకు ఇవ్వలని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube