మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమ్ముడు పోయిన దొంగ రాజగోపాల్ రెడ్డి అని అన్నారు, రాజ గోపాల్ రెడ్డికి 18 వేల కోట్లు ఇచ్చిన మోడీ తెలంగాణకు పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును దేశం అంతా అడుగుతుంటే మోడీ పీఠం కదులుతోందని అన్నారు.

, అందుకె కుట్ర పూరితంగా మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారని తెలిపారు, మునుగోడులో బీజేపీకి ప్రజలు దిమ్మ తిరిగే షాకు ఇవ్వలని అన్నారు.

వాళ్లను పక్కనపెట్టకపోతే నష్టపోయేది జగనేగా  ?