జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పరిహారం అందించడం గురించి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో

 Tdp Leaders Submitted The Petition To The District Collector, Tdp Leaders , Requ-TeluguStop.com

ఆవునూరి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్,మచ్చ ఆంజనేయులు, మాలోత్ సూర్యనాయక్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube