జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పరిహారం అందించడం గురించి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో ఆవునూరి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్,మచ్చ ఆంజనేయులు, మాలోత్ సూర్యనాయక్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి పాల్గొన్నారు.

బోస్టన్‌: ఈ ముద్దుగుమ్మను ఎవరైనా కిస్ చేయవచ్చట.. కానీ మూడు రూల్స్!