త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో ఎస్సీల బహిరంగ సభ

ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలోనే ఎస్సీల బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.సబ్ ప్లాన్ నిధుల కోసం బీజేపీ ఎస్సీ మోర్చా 48 గంటల దీక్ష చేపట్టమన్నారు.

 Public Meeting Of Scs Will Be Held Soon Under The Leadership Of Bjp-TeluguStop.com

ఇతర పార్టీలు కేవలం మీటింగ్ లు మాత్రమే పెట్టాయని విమర్శించారు.అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం అవుతున్నామని చెప్పారు.

ఎస్సీలను వైసీపీ ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటుందని విమర్శించారు.రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదన్న ఆయన వాలంటీర్ల ద్వారా సర్కార్ కు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube