లొంగ నందుకే అరుణను హింసించి మరీ చంపేసాడు దినేష్.అంతటితో ఆగలేదు శవం కనిపించకుండా చేయాలను కున్నాడు .
ప్లాన్ అయితే ఓకే కాని, కుదిరి చావలెదు.ఎవరు శవం చూసినా కత్తిగాట్లు పెట్టి పోల్చుకోకుండా చేసాడు .ఇలా పోలీసులు ప్రాధమికంగా ఆలోచనకు వచ్చేసారు.దినేష్ ఆరోజు తన తండ్రికి బాలేనందున ఆసుపత్రిలో చేర్చారు .తోడుగా తల్లి,చెల్లి ఆసుపత్రిలోనే ఉన్నారు.ఇల్లు ఖాళీగా ఉంది.
తన లవర్ అరుణను పిలిచాడు.ఆమెకూడా ప్రిమికుడు పై కొండంత నమ్మకం తో వచ్చేసింది .వెంటనే తన కోరిక వెల్లడించాడు.కాదంది , అక్కడే మండింది.
దాడి చేసాడు అయినా లొంగిరాలేదు, ససేమిరా అంది.దాంతో తల పగిలేల కొట్టేసాడు.
ఇదంతా దినేష్ పోలీసులకు చిక్కక పోయినా పోలీసులు మొత్తం కథనాన్ని పీక్కుని ఉహించారు .
కిరాయికి హత్యలు చేసేవారు, నేరాలకు అలవాటు పడ్డవారు చేసే హత్యలు చాలా కాలంగా పోలీసులకు దొరక్కుండా జరుగుతా యన్నది నిజమ్.వారు ప్లాన్డ్ గా చేస్తారు.కాని క్షణికావేశంతో చేసే హత్యల్లో కూడా హంతకులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు పోతున్నారు.చెన్నై ప్రైవేట్ బ్యాంకు లో పనిచేసే దినేష్ కన్నన్ తన ప్రేమికను లొంగనందుకు సోమవారం రాత్రి దారుణంగా చంపేసాడు.తన సెల్ వలన పోలీసులు సమీపించేస్తారని ఆసుపత్రిలో ఉన్న తల్లి,తండ్రిని కలుసుకుని వారికి సెల్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు .పోలీసులు దినేష్ ను పట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు…యర్నాగుల సెటైర్స్
.