ఈరోజు ఆ యిద్దరు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్న సీఎం కేసీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.విమల విహార్ మెట్రో స్టేషన్ పక్కన 1,300 గజాల స్థలంలో టిఆర్ఎస్ పార్టీ భవంతికి భూమి పూజ చేయటం తెలిసిందే.

 Kcr Is Going To Meet The Two Union Ministers Today Telangana, Kcr , Cental Govt-TeluguStop.com

అనంతరం నిన్న సాయంత్రం ప్రధాని మోడీ తో కేసీఆర్ భేటీ అయ్యారు.దాదాపు 16 అంశాలకు సంబంధించి కెసిఆర్ కి వినతిపత్రాన్ని అందించడం మాత్రమే కాక.కొత్త జిల్లాలకు కొత్త ఐఏఎస్ లు నియమించాలని.రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి వివాదం విషయంలో పరిష్కారం చూపే దిశగా మోడీ తో కేసీఆర్ చర్చించడం జరిగింది.

అంతేకాకుండా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన తరఫున రహదారులు.అనుమతుల కోసం కూడా ఈ భేటీలో చర్చించడం జరిగింది.ఇదిలా ఉంటే ఈ రోజు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు.వరుస సమావేశాలతో ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ కాబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube