నాపైనే కేసు పెడతావా ఖబడ్దార్

విజయనగరం జిల్లా రామతీర్థంలోని రామాలయంలోకి కొంత మంది దుండగులు ప్రవేశించి అక్కడ ఉన్న రాముడి విగ్రహా తలను తొలగించారు.ఈ విషయంపై రాష్ట్రంలో కొద్ది రోజులుగా రచ్చ జరుగుతుంది.

 Chandrababu Give The Warning To Jagan Mohan Reddy, Tdp, Lokesh, Ysrcp, Minister-TeluguStop.com

ఇప్పటికే కొంతమంది రాజకీయనాయకులు రామతీర్థం వెళ్ళి అక్కడ జరిగిన సంఘటనపై అరా తీస్తున్నారు.ఈ ఘటనపై టి‌డి‌పి అధినేత చంద్రబాబు నాయుడు జగన్ సర్కారు పై ఫైర్ అయ్యాడు.

రామ తీర్థం వెళ్ళిన తనపై పోలీసు కేసు నమోదు కావడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు.నాపైనే కేసు పెడతావా ముఖ్యమంత్రి ఖబడ్డార్ అంటూ నిప్పులు చెరిగాడు.

Telugu Chandrababu, Ramathirtham-Telugu Political News

నేను రామతీర్థం ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించాడు. రామతీర్థ ఆలయంపై దాడి జరిగి చాలా రోజులు అవ్వుతున్న వైసీపీ ప్రభుత్వం ఏ గడ్డి పీకుతుందని ప్రశ్నించాడు.జగన్ ఓ క్రిస్టియన్ కావచ్చు ఆయన నమ్మకాలు ఆయనకు ఉంటే మా నమ్మకాలు మాకు ఉంటాయని అన్నాడు.సాయి రెడ్డిని తీసుకువెళ్లి మీరు పూజలు చేస్తారాని ప్రశ్నించాడు.

హిందువులు ఎక్కువగా ఉండే దేశంలో వాళ్ళ మనోభావాలను గౌరవించాలని కోరాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube