రాజన్న సిరిసిల్ల జిల్లా: మానకొండూర్ నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ ప్రజా ప్రతినిధుల అసంతృప్తి కొనసాగుతున్న వైనం పార్టీకి రాజీనామాలు.స్థానికులనే ఈసారి గెలిపించుకుందాం అంటూ కవ్వంపల్లి ఆధ్వర్యంలో ఎంపీపీ రమణ రెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువ కప్పి కాంగ్రేస్ పార్టీలోకి చేరారు.
ఇల్లంతకుంట మండలంలోని పలువు నాయకులు ఎంపీపీ ఊట్కూరు వెంకటరమణారెడ్డి, వెల్జిపూర్ మాజీ సర్పంచ్ గుండా వెంకటేశం, పిఎసిఎస్ డైరెక్టర్ కందికట్కూర్ జంగిటి కొమురయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు .