బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి

ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ గెలువాలి గర్జనపల్లి నుండి ప్రగతి భవన్ చేరిన గిరిజన విద్యార్థి అజ్మీర నవీన్ నాయక్ పాదయాత్ర నవీన్ నాయక్( Naveen Naik ) ను అభినందించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా:భారత రాష్ట్ర సమితి మళ్లీ అధికారంలోకి రావాలని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర అబివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రిగా కెసిఆర్( CM KCR ) గెలువాలని అత్యదిక మెజారిటీ తో సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గెలువాలని గిరిజన యువకుడు బీఆర్ఎస్ పార్టీ జెండాను చేతబట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామం నుండి ఈ నెల 18 వ తేదీ బుధవారం చేపట్టిన పాదయాత్ర ప్రగతి భవన్ కు మంగళవారం చేరుకుంది.

 Brs Government Should Come Back To Power Naveen Naik, Ktr , Brs Paty , Rajanna-TeluguStop.com

ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్( KTR ) నవీన్ నాయక్ ను అభినందించారు.

తమతో పోటో దిగుతానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కోరగా అందుకు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అంగీకరించారు వీరాభీమాని.గర్జనపల్లి గ్రామానికి చెందిన.

అజ్మీర నవీన్ నాయక్ డిగ్రీ వరకు చదువుకున్నాడు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం మళ్లీ గెలవాలని ఆకాంక్షిస్తూ బుధవారం గర్జనపల్లి నుండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం మీదుగా ప్రగతి భవన్ కు పాదయాత్ర చేపట్టాడు .రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి తన మద్దత్తు తెలియజేసినట్లు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube