యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన

యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ):రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వరి సాగుపై రైతులకు వ్యవసాయశాఖ( Agriculture ) ఆధ్వర్యంలో చీడపీడల నివారణ,ఎరువులు – యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై మంగళవారం అవగాహన కల్పించారు.అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా రెండవ దశ రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 Awareness Of Farmers On Ownership Practices , Yadadri Bhuvanagiri District , F-TeluguStop.com

రెండవ దశలో లక్ష నుండి 1,50 వేలు వరకు రుణం పొందినటువంటి రైతులకు మాఫీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు( Farmers ),తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube