ఉద్యమకారుల హామీలపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలి:శీలం స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy ) తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులను గుర్తించి వెంటనే ఇచ్చిన హామీలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సీనియర్ నాయకులు శీలం స్వామి అన్నారు.ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యమకారులను గుర్తించి,వారికిచ్చిన హామీల ప్రభుత్వం నెరవేర్చినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 20 సంవత్సరాలు అధికారంలో ఉండడం ఖాయమన్నారు.

 Seelam Swamy Should Make A Clear Statement In The Assembly On The Assurances Of-TeluguStop.com

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube