ఓటు హక్కు వినియోగంపై అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా :రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) అర్హులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించేందుకు స్వీప్ ఆద్వర్యంలో రంగోలి, మెహందీ పోటీలు నిర్వహించారు.

 Awareness On Exercise Of Right To Vote, Lok Sabha Elections, Collector Anurag Ja-TeluguStop.com

(స్వీప్ సిస్టంటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రా్రాల్ పార్టిసిపేషన్ ) ఆద్వర్యంలో  కలెక్టర్ అనురాగ్ జయంతి ( Collector Anurag Jayanthi )ఆదేశాల మేరకు కోనరావుపేట, వీర్నపల్లి మండల కేంద్రంలోని మండల సమాఖ్య భవనాల్లో మంగళవారం రంగోలి పోటీలు నిర్వహించారు.

  సమాఖ్య బాధ్యులు ‘ఐ ఓటు ఫర్ ష్యూర్’ ఓటు హక్కు నా బాధ్యత’పేరిట ముగ్గులు వేశారు.అనంతరం అందరూ కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు.

కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, అడిషనల్ డీఆర్డీఓ గొట్టే శ్రీనివాస్ డీపీఎంలు, ఏపీఎంలు, మహిళా సమాఖ్య బాధ్యులు తదితరులు పాల్గొన్నా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube