తిరుపతి జిల్లా నగరిలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృత్యువాత

తిరుపతి జిల్లా నగరిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది.

 Terrible Road Accident In Nagari, Tirupati District.. Three Killed-TeluguStop.com

ధర్మాపురం క్రాస్ దగ్గర చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube