జీహెచ్ఎంసీ కమీషన్ దృష్టికి ఫేక్ సర్టిఫికేట్ల వ్యవహారం..!

గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ ను బీజేపీ కార్పొరేటర్లు కలిశారు.ఈ క్రమంలోనే నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ వ్యవహారాన్ని కార్పొరేటర్లు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు.

 The Issue Of Fake Certificates To The Attention Of The Ghmc Commission..!-TeluguStop.com

ఈ మేరకు అత్యవసర భేటీ ఏర్పాటు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అయితే ఇటీవల నగరంలో 27 వేల నకిలీ బర్త్ సర్టిఫికేట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

సరైన పత్రాలు లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లను జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేశారన్న విషయం తీవ్ర కలకలం సృష్టించింది.కాగా ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు కమిషనర్ ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube