ఆరోపణలు చేసే వారిని ఉరికిచ్చి కొడతాం.. :రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తుంది.దీనిలో భాగంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

 Those Who Make Accusations Will Be Hanged.. :rajagopal Reddy-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.తనపై ఆరోపణలు చేసే వారిని ఉరికిచ్చి కొడతామన్నారు.

కేసీఆర్ దగ్గర మాట్లాడలేని దద్దమ్మలు.తన గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

సంతలో పశువుల్లా నాయకులను కొంటున్నారని ఆరోపించారు.ఈ క్రమంలో నాయకులు అమ్ముడుపోవద్దు.

ఆగం కావొద్దని సూచించారు.ఆకలినైనా చంపుకోవాలని కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దన్నారు.

మునుగోడు దెబ్బకు కేసీఆర్ అబ్బా అనాలని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube