సినిమా పరిశ్రమ పట్ల ఎంతో మందికి చాలా ఆసక్తి ఉంటుంది.వెండి తెరపై ఓ వెలుగు వెలగాలి అని చాలా మందికి ఉంటుంది.హీరోయిన్లుగా మారి బాగా రాణించాలి అని అనుకున్నారు.వందల మంది.ఇంకా చెప్పాలంటే వేల మంది హీరోయిన్లుగా కావాలని ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే వాళ్లలో...
Read More..సౌతాఫ్రికాలో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది.ఈ టెస్ట్ సిరీస్లో రెండో టెస్ట్ మ్యాచ్ ఈరోజు అంటే జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.దక్షిణాఫ్రికా సొంతగడ్డపై భారత్ ఇప్పటివరకు టెస్ట్ సిరీస్లో గెలిచిన దాఖలాలు...
Read More..పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా నగరంలోని ఒక డాబాలో ఒక వ్యక్తి తందూరి రోటీ చేస్తూ ఒక పాడు పని చేశాడు.ఈ నీచుడు రొట్టెలు చేస్తూ వాటిపై ఉమ్ము వేస్తూ కెమెరాకు చిక్కాడు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు స్థానికులతో పాటు యావత్ భారతదేశ...
Read More..స్మార్ట్ఫోన్ లేనిదే ఇప్పుడు ఏ పని సులభంగా జరగడం లేదనే చెప్పాలి.అప్పట్లో కేవలం కాల్స్ మాట్లాడడానికే ఫోన్ ఉపయోగించేవారు.కానీ ఇప్పుడు స్మార్ట్ఫోన్లోని ఫీచర్లు కాల్స్ సహా లెక్కలేనన్ని పనులు చేసుకోవడానికి అనుమతిస్తున్నాయి.అయితే బెస్ట్ స్మార్ట్ఫోన్ల ధరలు పేదవారు కొనుక్కునేందుకు అందుబాటులో ఉండటం...
Read More..సాధారణంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి.ఇక అతి పెద్ద క్రూర మృగాలు అయిన పులులు, సింహాలు ఇతర జంతువులతో పోట్లాడితే వాటిని చూసేందుకు మరింత ఆసక్తి చూపిస్తుంటారు నెటిజన్లు.అయితే తాజాగా అలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ...
Read More..కెరీర్ పరంగా చాలా డిఫరెంట్గా అడుగులేస్తున్నారు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లక్ష్.విలక్షణ కథలను ఎంచుకుంటూ కమర్షియల్ జానర్లో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు.న్యూ ఇయర్ కానుకగా ఆయన తాజా సినిమా ‘గ్యాంగ్స్టర్ గంగరాజు‘ టీజర్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.ఆ...
Read More..స్వర్ణ తాపడం కోసం తన బంగారు నగలని నిలువుదోపిడీ ఇచ్చిన మంత్రి త్వరలో మరింత బంగారం విరాళం ఇస్తాను ప్రజల ముఖాల్లో చిరునవ్వు కోసం నిరంతరం పనిచేస్తున్న సీఎం కేసిఆర్ గారికి మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించాను యాదాద్రి భక్తుల సందడితో...
Read More..కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో తనదైన ముద్రను సొంతం చేసుకున్న యస్ ఓరిజినల్స్ రాబోయే సంవత్సరంలో లో మరింత వేగం చూపించబోతుంది.ఏకంగా తొమ్మిది సినిమాలు రాబోయే సంవత్సరంలో యస్ ఓరిజినల్స్ బ్యానర్ నుండి విడుదలకు సిద్దం అవుతున్నాయి.ప్రతి సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్...
Read More..మనం తీసుకునే ఆహారంతోనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది.నేటి సమాజంలో మారుతున్న కాలంతో పాటు, ఆహారపు అలవాటు కూడా మారిపోతున్నాయి.ఆహారం అనేది సరిగా లేకపోతే మూత్రపిండాల మీద ప్రభావం పడుతుంది.అయితే సాధారణంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు లేదా ఇతర పోషకాలను అసాధారణంగా ఉండే...
Read More..తల్లి ప్రేమకు ప్రపంచంలో ఏది సాటిలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే చాలా ఘటనల్లో ఈ విషయం నిరూపితం అయింది.ప్రతి తల్లి కూడా తన బిడ్డ జీవితం బాగుండాలనే కోరుకుంటుంది.ఏ విషయంలో అయినా సరే తన బిడ్డకంటే ఏదీ ఎక్కువ కాదన్నట్టు...
Read More..పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో అపురూప ఘట్టం.కాగా, పెళ్లికి వధూవరుల అనుమతి కంపల్సరీ.కాగా, పెద్దలు వధువు, వరుడి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత పెళ్లి చేస్తుంటారు.ఈ క్రమంలోనే వధువు, వరుడి మధ్య ఏజ్ గ్యాప్ మరీ ఎక్కువగా లేకుండా జాగ్రత్త వహిస్తుంటారు.మహా...
Read More..కరోనా మహమ్మారిని నియంత్రించడానికి వ్యాక్సిన్ వచ్చినప్పటికీ ప్రతీ ఒక్కరు మాస్కు ధరిచాల్సిందే అని ఆరోగ్య నిపుణులు ఎప్పటి నుంచో సూచిస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు మాస్కులు ధరిస్తున్నారు.ఇక ఈ మాస్కుల్లో రకరకాలు ఉన్నాయి.జనాలను అట్రాక్ట్ చేసేందుకుగాను రకరకాల మాస్కులు తయారు చేస్తున్నారు...
Read More..కొందరు అంతే.ఏదో చేయాలనుకుంటారు.కానీ చివరకు ఇంకేదో అవుతుంది.అది చివరకు వారిని ఇబ్బందుల్లో పడేస్తుంది.ఇలాంటి వీడియోలను మనం అనేకం చూస్తున్నాం.అనవసర బిల్డప్ లకు పోయి ప్రమాదాల్లో చిక్కుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు.ఇలా అనవసర బిల్డప్ వీడియోలు ఎక్కువగా ఫన్నీగానే ఉంటాయి.కానీ కొన్ని...
Read More..ఈ మధ్య జంతువులు, పక్షులు చేసే పనులు చూస్తే షాకింగ్ గా ఉంటున్నాయి.అవి కూడా అచ్చం మనుషులను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.కొన్ని సార్లు మనుషులు చేసినట్టు కొన్ని పనులు చేయడంతో అవి కాస్తా నెట్టింట్లో ఫేమస్ అయిపోతున్నాయి.ఆటలు, డ్యాన్స్ లాంటివి చేస్తున్నాయి...
Read More..నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు హల్చల్ చేస్తూనే ఉంటాయి.మరి ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోలను అయితే నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు.అందులో కొన్ని నవ్వుతేప్పిస్తుంటే మరికొన్ని మాత్రం బయపెట్టేలా ఉంటాయి.ఈ క్రమంలోనే ఒక పిల్లికి సంబందించిన వీడియో ఒకటి నెటిజన్లను బాగా...
Read More..ఈ మధ్యకాలంలో క్రికెటర్లలో రషీద్ ఖాన్ బాగా రానిస్తూ తనదైన సత్తా చాటుతున్నాడు.రికార్డులు నెలకొల్పుతూ అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు.అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ అయిన రషీద్ ఖాన్ మంచి ప్రదర్శనతో తన సత్తా చాటుకున్నాడు.తాజాగా ఆయన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.రషీద్ ఖాన్ కజిన్...
Read More..క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకుంటారు.సాధారణంగా క్రిస్మస్ పండుగ అంటేనే అందరికీ సాంటా గుర్తుకు వస్తాడు.అలాగే క్రిస్మస్ ట్రీ కూడా గుర్తుకు వస్తుంది.చాలామంది ఇండ్లలో ఆ రోజు కచ్చితంగా ఈ ట్రీని పెట్టుకుని పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.క్రిస్టియన్లు ఎంతో పవిత్రంగా...
Read More..కొత్త ఏడాదిలో టీమిండియా బిజీ బిజీ షెడ్యూల్ తో గడపనుంది.2022 టీమిండియా ఫుల్ షెడ్యూల్ పెద్దదే.ఈ గ్యాప్ లోనే టీ20 ప్రపంచకప్, ఐపీఎల్ – 2022, ఆసియా కప్ ఆడనుందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు.కరోనా ఇరుకున పెట్టకపోతే బాగానే ఉంటుంది.లేదంటే...
Read More..నేటి సమాజంలో సోషల్ మీడియా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.కొన్ని వీడియోలు సరదాగా ఉంటే మరి కొన్ని సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా.జంతువులు, పక్షులకు సంబంధించినవి ఉంటాయి.వీటిని నెటిజన్లు తెగ...
Read More..లైఫ్ అంటేనే ఎంజాయ్ మెంట్.ఎలాంటి టెన్షన్లు లేకుండా హాయిగా గడిపేస్తే అంతకంటే ఆనందం ఇంకేమైనా ఉంటుందా చెప్పండి.కానీ ఇప్పుడున్న టెన్షన్ జీవితాలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రతి దానికి చాలా టెన్షన్ పడిపోతుంటాం.ఎందుకంటే ఇప్పుడు ఉన్న టెన్షన్ లైఫ్ అలాంటిది మరి.ప్రతి...
Read More..ఈ మధ్య కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చూస్తుంటే షాకింగ్ గా ఉంటున్నాయి.ఎందుకంటే అలాంటి పనులు అసలు భూమ్మీద జరుగుతాయా అని ఆశ్చర్యం వేస్తోంది.ఎప్పుడూ ఎవరూ ఊహించని విధంగా ఆ పనులు జరుగుతున్నాయి.దీంతో ఆ వీడియోలకు యమ క్రేజ్ పెరిగిపోతోంది.ఇప్పుడు కూడా...
Read More..మాములుగా వర్షం పడుతున్నప్పుడు చేపల వర్షం పడడం చాలా మంది చూసే ఉంటారు.ఇంకొంత మంది విని ఉంటారు.కానీ చూసినవాళ్లు తక్కువే ఉంటారు.మాములుగా అయితే భారీ వర్షాలు పడినప్పుడు వరదల కారణంగా కాలువలు, చెరువుల్లో నుండి చేపలు, పాములు కొట్టుకుని వస్తాయి ఇది...
Read More..ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం పాటిస్తూ ఉంటారు.ఎన్నో ఏళ్లగా అక్కడి ప్రజలు వాళ్ళ ఆచారాలను పాటిస్తూ ఉంటారు.టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా కొన్ని మూఢ నమ్మకాలను ప్రజలు వదిలి పెట్టడం లేదు.వాటిని వాళ్ళ ఆచారాలలో ఒక భాగం చేసుకుని ఇప్పటికి...
Read More..మనకు తెలియదు గానీ.నీటిలో నివసించే చేపల్లో కూడా చాలా రకాలు ఉంటాయండోయ్.ఒక్కో చేప ఒక్కో లక్షణాన్ని కలిగి ఉంటుంది.కొన్ని చేపలు ముట్టుకుంటేనే జారిపోతాయి.ఇంకొన్ని విష పూరితంగా ఉంటాయి.ఇంకొన్ని పట్టుకుంటేనే కరెంట్ షాక్ కొడుతుంది.ఇలా ఆయా ప్రాంతాలను బట్టి ఆయా చేపలు నివసిస్తూ...
Read More..డ్యాన్స్..ఈ పేరు వింటేనే ఆటోమేటిక్ గా చేతులు, కాళ్లు ఊగాల్సిందే.ఎందుకంటే ప్రపంచంలో డ్యాన్స్కు ఉన్న క్రేజ్ వేరే లెవల్.దానికి ప్రాంతం, మతం లాంటి బేధాలు లేవు.చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారి దాకా అంతా అభిమానులే.ప్రతి ఒక్కరికీ డ్యాన్స్ చేయాలని...
Read More..న్యూ ఇయర్ సందర్భంగా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో, వినియోగదారులకు రకరకాల ఆఫర్లను ప్రకటించి వారిని ఆకట్టుకునే పనిలో పడ్డారు వ్యాపారులు.ఈ నేపథ్యంలో ఒక మటన్ వ్యాపారి కూడా తన వ్యాపారాభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఆఫర్ ను...
Read More..క్రికెట్ అంటే ఇష్టము లేని యువత లేదు.టీం ఇండియాలో జరిగిన వైస్ కెప్టెన్ గా ఎన్నికలో జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేయడంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఆనందన్ని కనబరుస్తున్నారు.మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఫాస్ట్ బౌలర్ ను వైస్ కెప్టెన్...
Read More..కొజ్జేపల్లి ఈ పేరు మా ఊరికే పెట్టాలా.మాకేంటీ ఖర్మ అంటూ ఆ గ్రామస్తులు మండిపడుతున్నారు.ఇంతకీ ఏంటా కథా ఇక్కడ తెలుసుకోండి.కొంచము పెద్దవాళ్ళు పేర్లు లేదా పాతరము ఉంటే పిల్లలు ఒప్పుకోవడము లేదు పెద్దవాళ్ళతో గొడవపడుతున్నారు.అలాంటిది అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఒక...
Read More..నేటి ఆధునిక సమాజంలో రోజురోజుకి వన్య ప్రాణులు అంతరించుకుపోతువున్న తరణములో ఓ అరుదయినా ప్రాణి కనబడటం సంతోషాన్ని ఇచ్చింది అధికారులకు ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో అరుదైన హనీబాడ్జర్ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె...
Read More..మెగాస్టార్ చిరంజీవి.తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అవసరం లేని హీరో, కమర్షియల్ సినిమాలకు సరికొత్త అర్థం చెప్పిన హీరో.తెలుగు సినిమా రూ.10 కోట్లు వసూలు చేయగలదని చెప్పిన హీరో.ఆరున్నర పదుల వయసులలో ఉన్నా.అద్బుతంగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.నటనే తన ప్రాణం...
Read More..ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణతెలుగు సినిమా పరిశ్రమను ఏటిన నటులు.1960 నుంచి 1990 వరకు తెలుగు సినిమా పరిశ్రమలో వీరి హవా ఓ రేంజిలో ఉంది.వరుస సినిమాలతో వీరు ఇండస్ట్రీలో అద్భుత విజయాలను అందుకున్నారు.ఈ ముగ్గురు హీరోలు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే...
Read More..పబ్జీ న్యూ స్టేట్కు కొత్త మ్యాప్ ను అందించనున్నారు.దీంతో పాటు మేజర్ అప్డేట్స్ కూడా అందించనున్నారు.ఈ విషయాన్ని కంపెనీ న్యూ ఇయర్ మెసేజ్ ద్వారా అందించింది.ఈ దక్షిణ కొరియా కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్న మ్యాప్ కు సంబంధించి ఒక టీజర్ను...
Read More..కమ్యూనికేషన్ హెడ్ సెట్లను అందించే బ్లూటూత్ కంపెనీ బ్లూ టైగర్ యూఎస్ఏ అనే కంపెనీ ప్రపంచంలో మొట్టమొదటి సోలార్ హెడ్ సెట్ను ప్రకటించింది.దీని పేరు బ్లూ టైగర్ సోలారే హెడ్ సెట్ గా నిర్ణయించారు.సీఈఎస్ 2022లో లాంచ్ కానున్నాయి.జనవరి 5వ తేదీ...
Read More..సింగసముద్రం గ్రామ సమీపంలోకి వచ్చిన ఏనుగులు గుంపు భయంతో పరుగులు తీసిన ప్రజలు.కొబ్బరి చెట్లు ఎకరాల కొద్దీ బీన్స్ పంటలను తొక్కి తిని నాశనం చేసిన ఏనుగులు.భారీగా నష్టపోయిన రైతులు .
Read More..ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తోంది.ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదని పెళ్లిలు వంటి కార్యక్రమాలను వాయిదా వేస్తూ ఉంటారు.దాంత ధనుర్మాసం అంటే చాలా మంది మంచి రోజులు కాదని భావిస్తూ ఉంటారు.కాని ధనుర్మాసం అనేది చాలా మంచి రోజులు అని శుభకార్యాలు చేసుకోవడం మందిచి...
Read More..కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ కు వ్యాక్సిన్ కనుకునేందుకు పరిశోధకులు రాత్రిపగుళ్ళు...
Read More..డిసెంబర్ 31 తర్వాత పాత క్యాలెండర్ కు గుడ్ బై చెప్పి కొత్త క్యాలెండర్ కు వెల్కమ్ చెప్పాము.ఈ క్రమంలో 31 అర్ధరాత్రి సంబరాలు చేసుకోవడం ప్రతి సారీ కామనే. సెలెబ్రేషన్స్ ఒకటే అయినా కూడా పార్టీలు మాత్రం ఒక్కో ఏడాదికి...
Read More..31st నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్: వనస్థలిపురం లో అర్ధరాత్రి అపార్ట్మెంట్ పైకి దూసుకొచ్చిన కారు.పల్టీలు కొడుతూ అపార్ట్మెంట్ గోడను ఢీకొన్న కారు.ఆంధ్రకేసరి నగర్ లో జరిగిన ఘటన.మద్యం మత్తులో కారును డ్రైవ్ చేసిన యువకులు.ప్రమాదానికి కొద్ది నిముషాల ముందే...
Read More..నూతన సంవత్సరం సందర్భంగా హైద్రాబాద్ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ చౌరస్తాలో పలువురు పోలీస్ అధికారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని శుభాకాంక్షలు తెలిపిన హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్.ఆయన మాట్లాడుతూ.అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు.గత రెండు సంవత్సరాలుగా...
Read More..గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తుంది.ఈ క్రమంలో ప్రపంచ దేశాలన్నీ కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను మొదలుపెట్టాయి.అయితే ఇప్పటివరకు వ్యాక్సిన్ కేవలం పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉంది.కానీ ఇప్పుడు పిల్లల వంతు వచ్చింది.అంటే...
Read More..ఉదయాన్నే నిద్ర లేవగానే అందరూ చేసే పని బ్రష్ తో పళ్లు తోముకోవడం.పళ్లు శుభ్రం చేసుకున్న తర్వాతనే తినడం లాంటి మిగతా పనులు ప్రారంభిస్తాం.సాధారణంగా మనం బ్రష్ చేసుకోవడానికి చాలా రకాల టూత్ పేస్ట్ లను వాడుతూ ఉంటాం.ముఖ్యంగా టూత్ పేస్టులలో...
Read More..శ్రీరామ భక్తులకు శుభవార్త. చాలామంది యాత్రకు వెళ్లాలనుకుని వెళ్లలేక ఉండిపోతారు.అలాంటి వారికి గుడ్ న్యూస్.రామాయణ యాత్రకు వెళ్లే భక్తుల కోసం ఇండియన్ రైల్వే పలు రైళ్లను ప్రారంభించనుంది.‘దేఖో అప్నా దేశ్’ పేరుతో కేంద్ర సర్కార్ ఓ పథకాన్ని మొదలు పెట్టింది.అందులో భాగంగా...
Read More..ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది.డిసెంబర్ 26న మొదలైన టెస్ట్ సిరీస్ జనవరి 15వ తేదీతో ముగుస్తుంది.ఆ తర్వాత జనవరి 19, 2022న మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది.అయితే ఎడమ తొడ గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న వన్డే కెప్టెన్...
Read More..2021 ఏడాదికి నిన్నటితో గుడ్ బై చెప్పేసాము.ఈ ఏడాది మొత్తం కొన్ని చేదు జ్ఞాపకాలు మిగిల్చితే.మరికొన్ని తీపి గుర్తులు కూడా ఉన్నాయి.ఎలాగైతే ఏంటి 2021 ఏడాది అయితే పూర్తి అయ్యి 2022 ఏడాదిలోకి అడుగు పెట్టాము.నిన్న రాత్రి న్యూ ఇయర్ వేడుకలను...
Read More..టీమ్ ఇండియా మహిళ జట్టు సభ్యురాలు స్మృతి మంధాన గురుంచి అందరికి తెలిసిందే.తన ఆటతో అందరి మనసులను దోచుకుంది.గత ఏడాది ఆట పరంగా చూస్తే భారత మహిళల జట్టుకు అసంతృప్తే మిగిలింది అని చెప్పాలి.ఎందుకంటే విదేశాలతో పాటు స్వదేశంలోనూ భారత మహిళా...
Read More..సత్యమేవ జయతే సినిమాలో నేపథ్య గాయని నేహా కక్కర్ పాడిన దిల్బర్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇప్పటికే ఈ వీడియోకి యూట్యూబ్ లో 25 కోట్ల వ్యూస్ వచ్చాయి.అయితే తాజాగా ఈ పాటకు ఒక బుడతడు అద్భుతంగా డాన్స్...
Read More..సాధారణంగా శవాలను చూస్తే మనందరికీ కాస్త భయం కలుగుతుంది.కానీ ఒక వ్యక్తి మాత్రం సమాధిలోకి వెళ్లి చిన్నపిల్లల శవాలను ఇంటికి తెచ్చుకుంటాడు.చిన్నపిల్లల్లో కేవలం ఆడపిల్లల శవాలను మాత్రమే ఇష్టపడతాడు.ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 చిన్నపిల్లల శవాలను సమాధి...
Read More..యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా హైవేప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది.నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ...
Read More..తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం రూరల్: ఆహ్లాదకరమైన నర్సరీల్లో నూతన సంవత్సర సందడి నెలకొంది. కడియం పల్ల వెంకన్న, శ్రీ సత్యదేవా నర్సరీల్లో వేలాది మొక్కలతో అందమైన ఆకృతులను తీర్చిదిద్దారు.జై కిసాన్, జై జవాన్, దేశానికి రైతే రాజు అంటూ పలు సందేశాలతో...
Read More..గత రెండు సంవత్సరాలుగా యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మరి అతలాకుతలం చేస్తుంది.ఇప్పటికి కరోనా తన కోరలు విసురుతూనే ఉంది.ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయారు.ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే క్రమంలో వాక్సిన్ ను...
Read More..పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది.నూతన సంవత్సరం కానుకగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విడుదల చేసిన ఈ గ్లింప్స్ లో ‘వి ఆర్ ఇండియన్స్’ అంటూ...
Read More..మహాసముద్రాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడు ఎలాంటి సంఘటన చూడాల్సి వస్తుందో ఊహించలేం.సముద్రంపై వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంటుంది.రాకాసి నౌకలలో ప్రయాణించే వారికి ఏం జరగదు కానీ చిన్న పడవలు, బోటులలో ప్రయాణించే వారికి చాలా రిస్కు.ఇప్పుడు మీరు సముద్రంలో బోటు ప్రయాణాన్ని...
Read More..సాధారణంగా పాములు గుడ్లు పెడతాయి.ఆ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి.ప్రపంచంలో ఏ పాము కూడా నేరుగా పిల్లలకు జన్మ నివ్వదని అందరూ భావిస్తుంటారు.కానీ పాలిచ్చే క్షీరద జంతువుల లాగా పాములు కూడా పిల్లలకు నేరుగా జన్మనివ్వగలవు.అయితే పాములు నేరుగా పిల్లల్ని...
Read More..సాధారణంగా పాముని చూస్తేనే మన ఒంట్లో వణుకు పుడుతుంది.అవి చేసే భయంకరమైన చప్పుడు, వాటి ఆకారం కూడా వెన్నులో భయం పుట్టిస్తాయి.ఎందుకంటే విషపూరితమైన పాములు మనుషులను నిమిషాల వ్యవధిలో చంపగలవు.అందుకే వీటి జోలికి ఎవరూ వెళ్లరు.కానీ డిఫరెంట్ మైండ్ సెట్ తో...
Read More..కిస్ మిస్… తెలుగులో ఎండుద్రాక్ష గా పిలవబడే వీటిని తీసుకోవడం ద్వారా అనేక లాభాలు పొందవచ్చు.వీటిని ఒకసారి తీసుకుంటే ఓ సంవత్సరం పొడవునా వీటిని వాడవచ్చు.అనేక రకాల పోషక విలువలు లభిస్తాయి.పైగా ఇలాంటివి తింటే కొలెస్ట్రాల్ లాంటి సమస్యలను కూడా జయించవచ్చు.ఇందులో...
Read More..ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు వాతావరణం పరంగా.క్షణక్షణానికి మారిపోతున్నాయి.ఎటు కాని కాలంలో వర్షాలు పడటం తో పాటు.మరో పక్క వైరస్ లు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకురావడం.మనుషులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు.అభివృద్ధి చెందిన దేశాలు కూడా. భూమ్మీద వైరస్ ని కంట్రోల్ చేయలేని...
Read More..సంగీతం వింటూ ఏ పని చేసినా గాని అలసట అనే రాదు.సంగీతం వింటే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.ఎలాంటి బాధను అయిన తగ్గించే శక్తి సంగీతానికి ఉంది.మరి ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తు మెట్లు ఎక్కుంతుంటే కలిగే ఫిల్ వేరు కదా.అసలు సంగీతంలో పడి...
Read More..ఇప్పటివరకు మీరు జీవిత, ఆరోగ్య, వాహనాల బీమా గురించి వినే ఉంటారు.కానీ పెళ్లిళ్లకు కూడా భీమా చేసుకునే సౌకర్యం ఉందని మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.ఏంటీ పెళ్లిళ్లకు కూడా భీమా ఉంటుందా అని షాక్ అవుతున్నారా.కానీ ఇది నిజం.పెళ్లి చేయాలంటే...
Read More..సాధారణంగా చేపలకు నీటిలో ఈత కొట్టేందుకు వీలుగా రెక్కలు మాత్రమే ఉంటాయి.ఆ రెక్కలతోనే నీటిలో ఈత కొడతాయి.భూమిపై నడిచే ఇతర జంతువుల్లాగా వాటికి కాళ్లు, చేతులు ఏమీ ఉండవు.అయితే మీరు ఎప్పుడన్నా చేతులు ఉన్న చేపలను చూసారా.? ఏంటి చేపలకు చేతులు...
Read More..స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ యాప్ ను ఉపయోగిస్తున్నారు.అలాగే వాట్సాప్ కూడా రోజుకో కొత్త ఫీచర్ ను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది.ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా వాట్సాప్ కు సంబంధించిన ఒక అసత్య ప్రచారం...
Read More..తమిళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్ ‘వాలిమై‘ తమిళ ట్రైలర్ నిన్న గురువారం డిసెంబర్ 30న 6:30 నిలకు విడుదలైంది.కేవలం 12 ఘంటల్లో 15 మిలియన్ వ్యూస్ తో అదరగొడుతున్న ‘వాలిమై’ ప్రపంచవ్యాప్తంగా అజిత్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిందో...
Read More..మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి.మీ ఫోన్ నెంబర్ ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు.లేదంటే రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ నుంచి మిస్ కాల్ ఇస్తే చాలు మీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత...
Read More..మరి కొద్దీ గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరగ బోతున్నాయి.అందరు 2021 కి బై చెప్పి 2022 ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు.కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా ప్రజలంతా న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉన్నారు.అయితే ఈ ఏడాది...
Read More..బ్రిటన్ లోని రాచరిక నివాసాల వద్ద నిత్యం క్వీన్స్ గార్డ్ కాపలా కాస్తూనే ఉంటారు.వీరు తమ డ్యూటీ పట్ల చాలా నిబద్ధత కలిగి ఉంటారు.బ్రిటిష్ రాజుల నివాసాల్లో మనుషులు లేకపోయినా అందులోని విలువైన వస్తువులకు ఎల్లవేళలా కాపలా కాస్తుంటారు.డ్యూటీ సమయంలో వీరు...
Read More..తమిళనాడు గత కొద్దిరోజుల కిందటే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే.తాజాగా తమిళనాడును మరోసారి వరదలు ముంచెత్తాయి .వర్షం కారణంగా చెన్నై నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి . తమిళనాడు సీఎం స్టాలిన్...
Read More..మిస్టర్ అండ్ మిస్ సినిమాతో రొమాంటిక్ హిట్ ఫిల్మ్ రూపొందించిన దర్శకుడు అశోక్ కుమార్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా మహానటులు.ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే,...
Read More..డిసెంబర్ 31 తర్వాత పాత క్యాలెండర్ కు గుడ్ బై చెప్పి కొత్త క్యాలెండర్ కు వెల్కమ్ చెబుతాము.ఈ క్రమంలో 31 అర్ధరాత్రి సంబరాలు చేసుకోవడం ప్రతి సారీ కామనే.సెలెబ్రేషన్స్ ఒకటే అయినా కూడా పార్టీలు మాత్రం ఒక్కో ఏడాదికి ఒక్కోలాగా...
Read More..సమంత,ఈ ఏడాది ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాల విషయంలోనూ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది.తొలుత ఈమె సినిమాల గురించి మాట్లాడుకుందాం.ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో జనాలను బాగా ఆకట్టుకుంది...
Read More..పి.ఎల్.నారాయణ.తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ మోస్ట్ నటుడు.ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు.ఆయన గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సినీ రచయిత పరుచూరి గోపాల క్రిష్ణ.ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో కాకుండా హాలీవుడ్ లో ఉండి ఉంటే ఎన్నో అవార్డులు...
Read More..సాధారణంగా చిన్న జంతువులు పోట్లాడితేనే భీకరమైన వాతావరణం నెలకొంటుంది.అలాంటిది రెండు గున్న ఏనుగులు ఒకదానికొకటి పోటీ పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.తాజాగా ఇప్పుడు అలాంటి ఓ సంఘటన జరిగింది.అయితే ఇవి నిజంగా కొట్టుకోలేదు.సరదాగా ఆడుకుంటూ పోరాడాయి.అందులోనూ ఇవి పెద్ద ఏనుగులేం కాదు.ఇవి...
Read More..ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే.సోషల్ మీడియాలో వినూత్నంగా కనిపించిన ప్రతి వీడియోపై ఆయన స్పందిస్తుంటారు.తాజాగా కూడా ఒక వీడియోపై ఫన్నీగా స్పందించారు.ఈ వీడియోలో ఒక చిరుతపులి తన శక్తివంతమైన దవడలతో...
Read More..ప్రపంచంలోనే అపర కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ గురించి తెలియని వారు ఉండరు.నిత్యం ఎదో ఒక రూపేణా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.ఆయన ఏది చేసినా ఒక సంచలనమే.తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారడంతో...
Read More..డబ్బులు అంటే ఎవరికి అవసరం ఉండదు చెప్పండి.డబ్బులు లేకపోతే ఈ ప్రపంచంలో ఏ పని జరగదు.పని సంగతి పక్కన పెడితే అసలు తిండి తిప్పలు లేక అలమటించాల్సిందే.ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బే.ఆ డబ్బు సంపాదించడం కోసమే అందరూ కూడా కష్టపడుతున్నారు.అయితే అలాంటి...
Read More..రాష్ట్రంలో పేద వర్గాలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సిపీ ప్రభుత్వానికి బీసీ సంఘీయులు మద్దతుగా నిలవాలని ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణ దాస్ విజ్ఞప్తి చేశారు.కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో నూతనంగా నిర్మించిన వెలమ సంక్షేమ సంఘ భవనాన్ని...
Read More..ప్రజెంట్ సోషల్ మీడియా వరల్డ్లో యూనిక్ వీడియోస్ ఎప్పుడూ ట్రెండవుతుండటం మనం చూడొచ్చు.ఈ క్రమంలోనే కొందరు కొత్తగా ట్రై చేద్దామని ఎప్పుడూ అనుకుంటుంటారు.అలా స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ సోషల్ మీడియా ప్రపంచానికి పరిచయం చేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే తందూరి...
Read More..మనం ఏదేని కొత్త ప్రదేశానికి వెళ్లినపుడు కంపల్సరీగా ఉపయోగించే యాప్ ‘గూగుల్ మ్యాప్స్’. ఆ ప్రదేశానికి ఎలా రీచ్ కావాలో తెలుసుకునేందుకుగాను గూగుల్ మ్యాప్ డైరెక్షన్స్ చూస్తుంటాం.అలా మ్యాప్స్ ఎటు వైపునకు చూపిస్తే అటు వైపునకు ప్రయత్నిస్తుంటాం.అలా సెర్చ్ ఇంజిన్ గూగుల్...
Read More..ఈ మధ్య కొన్ని ఘటనలు చూస్తుంటే మన కండ్లను మనమే నమ్మలేకుండా ఉండేలా ఉంటున్నాయి ఆ ఘటనలు.ఇందులో కొన్ని వింతగా ఉంటే.మరికొన్ని వింతతో పాటు విషాదకరంగా ఉంటున్నాయి.ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఒకటి అందరినీ కంటతడి పెట్టిస్తోంది.ఈ మధ్య పుట్టిన పిల్లల్లో...
Read More..ఈ మధ్య దొంగలు, దోపిడీ దారుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.వారు చేస్తున్న పనులు అత్యంత క్రూరంగా ఉంటున్నాయి.డబ్బు కోసం చివరకు ప్రాణాలు కూడా తీస్తున్నారు.ఒకప్పుడు దొంగలు ఏ రాత్రి పూటనో వచ్చేవారు.కానీ ఇప్పుడు అలా కాకుండా మధ్యాహ్న సమయంలోనే...
Read More..మీరు ఇప్పటి వరకు బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ప్లాటినం వంటి లోహాలతో తయారుచేసిన నగలను చూసి ఉంటారు.కానీ తల్లి పాలతో తయారుచేసిన నగలను చూసారా.లేదంటే వాటి గురించి ఎప్పుడన్నా విన్నారా.? బహుశా చాలామందికి వీటి గురించి తెలిసి ఉండకపోవచ్చు.కానీ తల్లిపాలతో...
Read More..ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ యూజర్లను హెచ్చరించింది.ఈ-కేవైసీ వెరిఫికేషన్ అంటూ ఎవరైనా మెసేజ్ చేసినా.కాల్ చేసినా ఎలాంటి వివరాలు సమర్పించకూడదని స్పష్టం చేసింది.కేవైసీ అప్డేట్, ఆధార్ వివరాలను నమోదు చేసేందుకు తాము ఎలాంటి యాప్ను రూపొందించలేదని జియో వెల్లడించింది....
Read More..మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి.అది విన్నాక అసలు ఇది సాధ్యమేనా.? అనే డౌట్ కూడా మీకు రావచ్చు.కానీ మేము చెప్పేది నిజం.పక్షవాతంతో శరీరమంతా చచ్చుబడిపోయిన ఒక వ్యక్తి తన చేతి వేళ్ళను కాలి వేళ్ళను ఉపయోగించకుండా కేవలం మెదడును మాత్రమే ఉపయోగించి...
Read More..అమెరికాలో వింత కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది.ఓ యువతికి పుట్టుకతోనే రెండు గర్భాశయాలు ఉన్నాయి.అయితే ఆమె రెండు గర్భాశయాల్లో ఒకేసారి గర్భం దాల్చింది.దీంతో ఇది చాలా అరుదైన కేసు అని వైద్యులు తెలిపారు. 24 ఏళ్ల మెగాన్ ఫిప్స్ అమెరికాలోని నెబ్రాస్కాలో...
Read More..ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్లాస్టిక్ ప్రపంచమే కనిపిస్తోంది.ఏ చిన్న పనికి అయినా సరే ప్లాస్టిక్ వస్తువులను సులువుగా వాడేయడం మనకు అలవాటు అయింది.మార్కెట్కు వెళ్తే చాలు ప్లాస్టిక్ కవర్లలోనే కూరగాయాలు తెచ్చుకుంటాం.ఇక ఏదైనా షాప్కు వెళ్తే ఏది కొన్నా కవర్లే...
Read More..ఈ మధ్య అడవిని వదిలి జనారణ్యంలోకి వస్తున్న వాటిల్లో ఎక్కువగా చిరుతలు, ఎలుగు బంట్లు ఉంటున్నాయన్న విషయం తెలిసిందే.ముఖ్యంగా మధ్యప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు కనిపిస్తుంటాయి.చాలా సార్లు చిరుత పులులు జనారణ్యంలోకి వచ్చి నానా బీభత్సం సృష్టించిన...
Read More..అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపిన డిహెచ్.3 వేవ్ కి వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉంది.నిన్న ఒక్కరోజే యుఎస్ లో సుమారు 4.65 లక్షల కేసులు నమోదు.యుఎస్ , యూకే వంటి దేశాలో...
Read More..నెల్లూరు జిల్లా కోటలో ఓ మహిళ వినూత్న నిరసన చేపడుతోంది.తన భర్త తనని వదిలి మరో యువతితో వెళ్లిపోయాడంటూ నిరసన చేపడుతోంది.గూడూరుకి చెందిన తస్లీమా అనే మహిళకి కోటకి చెందిన కరిముల్లాతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల కరిముల్లా ఓ...
Read More..మన ఇండియా లోనే అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు కొత్త బాస్ రాబోతున్నాడు.తరాలు మారుతున్నాయి.కొత్త వారసులను వ్యాపారరంగం లోకి దింపుతున్నారు ముఖేష్ అంబానీ. మరి కొత్త తరం ఎలా ఉండబోతుందో.తెలియదు కానీ ఎప్పటికైనా వారసుల చేతికి పగ్గాలు...
Read More..ఓ రైతు చేసిన పనికి వ్యవసాయశాఖ అధికారులు షాక్ అయ్యారు.వ్యవసాయం గిట్టుబాటు కాలేదో లేక పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదన్న కారణమో తెలియదు కానీ, ఓ రైతు తను పండించిన పంటలో బియ్యం కలుపుకుని వచ్చాడు.అనుమానం వచ్చిన వ్యాపారి గోనె...
Read More..వైసీపీ నేతలు ఎదుటివారిపై పంచ్ లు వేయడంలోనే కాకుండా ఎంటర్టైన్మెంట్ చేయడంలో కూడా ముందే ఉంటారు.ఇప్పటిదాకా అధికార పార్టీలో ఉన్న రోజా మాత్రమే మంచి డ్యాన్సర్ అనుకుంటే ఆమె తరువాత మరొక డ్యాన్సర్ కూడా ఉన్నారని నిరూపించారు మరొక వైసీపీ ఎమ్మెల్యే.తాజాగా...
Read More..తాజాగా ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన యూజర్లందరినీ హెచ్చరించింది.ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు జియో యూజర్లను లక్ష్యం చేసుకున్నట్లు తెలిపింది.ఇప్పుడు జియో యూజర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని లేదంటే నిలువునా మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.ఫేక్ కాల్స్, ఫ్రాడ్ ఎస్ఎంఎస్...
Read More..జంతువులకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.వాటిని ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.తాజాగా అలాంటిదే ఒకటి తెగ హల్చల్ చేస్తోంది.మాములుగా మొసళ్లు అంటేనే మనం భయపడిపోతాం.నీళ్లను తాగడానికి ఏ జంతువైనా సరే మొసలి ఉందంటే వెనకడుగు...
Read More..భార్యాభర్తల బంధం అంటే ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన బంధం.ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత బలమైన బంధం.ఈ బంధం ముడిపడేది పెళ్లితోనే.అందుకే వయసొచ్చిన యువత తమకు కాబోయే తోడు కోసం పరితపించిపోతుంటారు.వారి కోసం ఎన్నో...
Read More..న్యూ ఇయర్ వేడుకలు మన సంప్రదాయమా కాదా అనేది పక్కన పెడితే.నూతన సంవత్సరం అనగానే అందరు కొత్త కొత్త ఆశలతో ఆ ఏడాదికి స్వాగతం చెబుతూ ఉంటారు.గత ఏడాదిలో చేసినా తప్పులను ఈ ఏడాదిలో లేకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.అయితే...
Read More..మంత్రి నిర్ణయంతో మూత పడ్డ థియేటర్లు తిరిగి తెరుచుకుని ఛాన్స్సీ జ్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు అవకాశం.నెలరోజులు గడువుతో నిబంధనలు పాటించే అవకాశం ఇచ్చామన్న మంత్రి నాని.మచిలీపట్నం లో మంత్రి ని కలిసిన మూతపడ్డ థియేటర్ ల యజమానులు...
Read More..ఒకప్పుడు సొంతగా కారు కొనుక్కుంటే అమ్మో వాళ్ళకి కారు ఉందట అని విచిత్రంగా చెప్పుకునేవాళ్ళు.కానీ ఇప్పుడు సొంత కారును చాలామంది కొనుకుంటున్నారు.కారు కూడా నిత్యావసర స్థాయికి వచ్చేసింది.అలాగే ఈ కరోనా సమయంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్ లో ప్రయాణం చేయడం...
Read More..సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.వాటిలో కొన్ని వీడియోలు చూడడానికి ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం ఇతరులను ఆలోచింపచేసేలాగా ఉంటాయి.మరికొన్ని వీడియోలు అయితే మనసుకు హత్తుకునేలాగా ఉంటాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వీడియో ఒకటి...
Read More..మన మనుషుల కంటే పెంపుడు జంతువులకు విశ్వాసం ఎక్కువ అని అవి ఇప్పటికే చాలా సార్లు నిరూపించాయి.ముఖ్యంగా శునకాలు అయితే విశ్వాసానికి మారు పేరు అని చెబుతుంటారు.ఇప్పటికే శునకం తన యజమాని పట్ల చూపే ప్రేమ, విశ్వాసం అనేక సార్లు వార్తల్లో...
Read More..న్యూ ఇయర్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరు ఎవరికీ వారు వారి న్యూ ఇయర్ వేడుకలను ప్లాన్ చేసుకుంటున్నారు.సాధారణ ప్రజలతో పాటూ సినీ ప్రముఖులు సైతం తమ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ను స్పెషల్ గా ఉండాలని పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు.న్యూ...
Read More..ఈజిప్ట్ ప్రజలు వేల సంవత్సరాల క్రితం భద్రపరచిన మమ్మీలు అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంటాయి.సాధారణంగా ఈ మమ్మీలు చాలా వరకు పాడైపోయే కనిపిస్తుంటాయి.ఇప్పటి వరకు ముఖభాగాలు చెదిరిపోయి మనిషి అని గుర్తు పట్టలేని విధంగా ఉన్న మమ్మీలే దొరికాయి.కానీ తాజాగా తెరిచిన...
Read More..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ గా మారుతున్నాయి.మరి ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు అయితే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.పామును చూసి చాలా మంది భయపడిపోతారు.అలాంటిది పాము కన్నా పెద్దగా ఉండే పైథాన్ ను...
Read More..పోర్చుగీసుకు చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.14 ఏళ్ల వయసులోనే తనకు గౌరవం ఇవ్వని ఒక టీచర్ పై రొనాల్డో కుర్చీ విసిరికొట్టాడు.అతనికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ఈ ఒక్క ఘటన నిలువుటద్దంగా...
Read More..చేపలు తినడానికి ఎంతో రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.అయితే రానున్న రోజుల్లో మనకు చేపలు చాలా అరుదుగా దొరకనున్నాయి.ఎందుకంటే చెరువుల్లోని చేపలకు ముప్పు ఏర్పడిందని అంటున్నారు మత్స్యకారులు.కొన్ని లక్షల సంఖ్యలో చేపపిల్లలను చెరువులోకి వదిలితే అవి...
Read More..తల్లి-కొడుకు బంధం అన్ని బంధాల్లో కెల్లా గొప్పది.తల్లి బతికినంత కాలం తన పుత్రుడికి అలుపు లేకుండా సేవలు చేస్తుంది.తల్లి మమకారంలో పిల్లలు ఎదుగుతూ వస్తారు.అయితే పుట్టిన ప్రతి వాడు గిట్టక తప్పదు.ఇలా తన తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయిన ఓ యువకుడు తీవ్ర...
Read More..ప్రపంచం చాలా మారుతోంది.ఒకప్పటి కంటే కూడా ఇప్పుడు హద్దులు చెరిపేస్తూ స్వేచ్ఛగా దూసుకుపోతోంది.మనుషులు తమ ఆహార, వ్యవహార శైలిలో కూడా పూర్తి స్వేచ్ఛను కోరుకుంటున్నారు.ఎవరు ఏమంటారు అనే విషయాలను పూర్తిగా పక్కకు పెట్టేస్తున్నారు.ఇప్పుడు ఉన్నదంతా అడ్వాన్సెడ్ టెక్నాలజీ యుగమే.ఫ్యాషన్ ప్రపంచాన్ని ఊపేస్తోంది.మన...
Read More..ట్రావెలింగ్ ఇష్టపడే వారు ఒకచోట ఉండలేరు.ఎప్పుడూ ఏదో ఒక చోటుకి వెళ్తుంటారు.బ్రిటన్కు చెందిన లివ్, ల్యూ జంటకు కూడా ఇదే తరహా అభిరుచి ఉంది.వారు బ్రిటన్లోని ఓ లగ్జరీ ప్లాట్లో ఉంటున్నారు.అయితే వారికి అది నచ్చేది కాదు.మరోవైపు కరోనా కారణంగా ఎప్పుడూ...
Read More..రానున్న రోజుల్లో ప్రపంచం ఎదుర్కొనే విపత్తుల్లో చలి కూడా ఒకటి.ఏటేటా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది.అది ఎంతలా అంటే ఉన్నట్టుండి ఓ జంతువు గడ్డకట్టి కదల్లేని స్థితికి చేరుకునేలా పెరిగింది చలి తీవ్రత.దక్షిణ భారతంలో ఉన్న మనమే చలిని తట్టుకోలేకపోతున్నాం.ఇక ఉత్తర...
Read More..భారత మాజీ పేస్ బౌలర్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు.రైఫిల్ చేతపట్టుకుని ‘‘పాన్ సింగ్ తోమర్’’ సినిమాలో హీరో ఇర్ఫాన్ ఖాన్ డైలాగ్ చెప్పి నెట్టింట్లో అలరించాడు.ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. వీడియో బ్యాక్ గ్రౌండ్లో...
Read More..వర్షంలో తడవడం అంటే కొందరికి మహా సరదా.మరికొందరైతే తడిసి ముద్దై తెగ ఎంజాయి చేస్తారు.చినుకులు పడుతున్నప్పుడు ఆకాశం వైపు చూస్తుండగా.ముఖంపై సన్నటి వాన బిందులు పడుతుంటే తన్మయత్వంతో ఎగిరి గంతెస్తారు.మరికొందరైతే వర్షపు నీటిలో స్నానం చేసి అందులోనే ఆటలు ఆడుకుంటుంటారు.ఇలాంటి కోవకు...
Read More..ప్రతి రోజు ఉదయం లేవగానే మన కార్యకలాపాలు ముగించుకొని, స్నానం చేసి దేవునికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.అయితే ప్రతిరోజు దేవునికి వివిధ రకాల పూలతో పూజిస్తారు కానీ,ఏ రోజు ఎటువంటి పూలతో పూజ చేయాలో తెలియక అయోమయంలో ఉంటారు.అయితే ఏ...
Read More..సాయి పల్లవి పేరుకు తమిళ అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది.ఈమెను చూస్తేనే పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది.మలయాళం, తెలుగు సినిమా పరిశ్రమల్లో అత్యంత తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.టాలీవుడ్ లో పలు సక్సెస్ ఫుల్ మూవీస్ లో...
Read More..ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోతే చలానాలు కట్టక తప్పదు అని అందరికి తెలిసిన విషయమే.ఒక వాహనానికి ఒకటో, రెండో చలానాలు ఉండడం సర్వ సాధారణమైన విషయమే.కానీ ఒక వాహనానికి ఏకంగా 25 పెండింగ్ చలానాలు ఉండడాన్ని ఏమంటారో మీరే ఊహించుకోండి.అలా పెండింగ్ లో...
Read More..మీరు విమానం ఎక్కి ఆకాశంలో విహరించాలని అనుకుంటున్నారా.? అయితే మీకు ఒక శుభవార్త.విమాన ప్రయాణికుల కోసం ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించాయి విమానయాన సంస్థలు.ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రయాణికులకు ‘వావ్ వింటర్ సేల్’ పేరుతో ప్రత్యేక ఆఫర్...
Read More..ప్రపంచంలో ఎక్కడ చూసిన ప్రస్తుతం ఆ పేరే వినిపిస్తోంది.ఆ పేరు వింటేనే ప్రపంచ దేశాలకు నిద్ర కూడా పట్టడం లేదు.ఇంతకీ ఆపేరు ఏంటంటారా? అదేనండీ కరోనా.మొన్నటి వరకు తగ్గినట్టే అనిపించినా ఈ మహమ్మారి , మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్తో ప్రపంచ దేశాలను...
Read More..జంతువులను పులి వేటాడడం మనం సాధారణంగా టీవీలో చూస్తుంటాం.అయితే ప్రత్యక్షంగా పులిని చూస్తేనే మనకు వణుకు పుడుతుంది.అలాంటిది కళ్ల ముందు అతి దగ్గరగా పులి పంజా విసిరితే ఆ అనుభవం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం.ఇలాంటి అనుభవమే ఎదురైంది కొందరు టూరిస్టులకు.మరీ,...
Read More..సాధారణంగా ఖరీదైనవి అంటే మనం బంగారమో, వజ్రాలో, ప్లాటీనమోనని చెబుతాం.అయితే ప్రపంచంలో ఖరీదైన రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.వాటిలో భోజనం చేయాలంటే బిల్లు లక్షల్లో చెల్లించుకోవాల్సిందే.ఈ ఖరీదైన రెస్టారెంట్లు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఓ లుక్ వేద్దాం.ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెస్టారెంట్.ఇక్కడ...
Read More..టీమ్ ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 35 ఏళ్ల వయసులో కూడా తన అద్భుతమైన ఆట ప్రదర్శనతో అందరి ప్రశంసలు దక్కించుకుంటున్నారు.అశ్విన్ ఈ ఏడాదిలో ఆస్ట్రేలియా టూర్లో జరిగిన సిడ్నీ టెస్టులో వెన్ను నొప్పిని కూడా భరించి ఆడాడు.అతడి అంకితభావానికి...
Read More..తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో హార్ట్ బ్రేకింగ్ విజువల్స్ కనిపిస్తున్నాయి.ఈ షాకింగ్ వీడియోలోని దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.ఇంతకీ ఈ వీడియోలో ఏం కనిపించిందంటే.ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తుండగా అతడిపై ఒక భయంకరమైన పిడుగు నేరుగా వచ్చి...
Read More..ఏలియన్స్ ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి ప్రయాణించేందుకు యూఎఫ్వో అనే ఎగిరే పళ్లాలను ఉపయోగిస్తుంటాయని శాస్త్రవేత్తలు సైతం నమ్ముతుంటారు.ఈ ఫ్లయింగ్ సాసర్లు (యూఎఫ్వో) తమకు కనిపించినట్లు ఎన్నోసార్లు ఎంతో మంది ప్రజలు చెప్పుకొచ్చారు.కానీ ఇప్పటివరకు ఏ ఒక్క యూఎఫ్వో కూడా...
Read More..వాట్సాప్ లో గ్రూపు క్రియేట్ చేయడం గురించి అందరికి తెలిసిందే.ఒకే మెసేజ్ ను ఒకేసారి అందరికి పంపే విధంగా ఎక్కువ మందిని ఒక గ్రూప్ గా క్రియేట్ చేస్తారు.అయితే ఇలా గ్రూప్ క్రియేట్ చేసే వారిని గ్రూప్ అడ్మిన్ అని అంటారు.అయితే...
Read More..ఏపీలో కుల రాజకీయాలు మొదలైపోయాయి.ఒక్కో కులాన్ని దగ్గర చేసుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు తాపత్రయ పడుతున్నాయి.కులాల వారీగా మద్దతు తమకు ఉంటే రాబోయే ఎన్నికల్లో తమకు తిరిగే ఉండదు అనే లెక్కల్లో అన్ని పార్టీలు ఉండడంతో, సామాజిక వర్గాల వారీగా మద్దతు...
Read More..అనంతపురం పయ్యావుల కేశవ్ మీడియా సమావేశంలో రాష్ట్రంలో బీజేపీ ప్రజాగ్రహ సభ ఓ బూటక .ఈ సంవత్సరానికి అతిపెద్ద జోక్.దేశం లో బీజేపీ వేరు.రాష్ట్రంలో బీజేపీ వేరు.దేశం లో పార్టీ కి జనసేన మిత్రపక్షం అయితే ఇక్కడ జగన్ పార్టీ మిత్రపక్షం.ఇక్కడ...
Read More..బీజేపీ కి ఓ అజెండా లేదు.టీడీపీ అజెండా నే బీజేపీ మోస్తుంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగున్నాయి.రాజకీయంగా టీడీపీ పాటనే జనసేన బీజేపీ లు పడుతున్నాయి.బీజేపీ కి సొంత ఆలోచన లేదు.రాష్ట్ర సమస్యల పై శ్రద్ధ లేదు. ఒక్క సమస్యకైనా...
Read More..అత్యాధునిక వస్తువులను కనిపెట్టడంలో జపాన్ కు పెట్టింది పేరు.మనం వాడే చాలా వస్తువులలో మేడ్ ఇన్ జపాన్ అని ఉండడం మీరు ఎప్పుడన్నా గమనించారా.? టెక్నాలజీని ఎంతగా వినియోగించుకోవాలో అంతలా జపాన్ వినియోగిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.ఎప్పుడు ఏదో ఒక కొత్త...
Read More..చూడడానికి కొన్ని పదార్ధాలు ఒకేలాగా ఉంటాయి.కానీ వాటిని రుచి చూస్తే గాని అవి ఏంటో అనే విషయం అర్ధం కాదు.ఉదాహరణకు మన వంట గదిలో ఉండే ఉప్పు, పూజామందిరంలో ఉండే కర్పూరం చూడటానికి అచ్చం ఒకేలా కనిపిస్తాయి.కాని వాటి రుచులతో పాటు...
Read More..ప్రతి మనిషిలోను ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది.సందర్భానుసారంగా తమలోని టాలెంట్ ను బయటకు తీస్తారు.మరి కొందరు మాత్రం ప్రతిభ ఉన్నాగాని బయటకు కనపడనివ్వరు.ఎందుకంటే వాళ్లలో ఉన్న టాలెంట్ బయట పెడితే చూసే జనాలు ఏమనుకుంటారో అనే భయంతో ఏ బాత్రూమ్...
Read More..కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గురించి తెలియని వారు ఉండరని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు.మొదట్లో టీవీ సీరియల్స్ లో నటించినది స్మృతి ఇరానీ.ఈ క్రమంలోనే స్మృతి నటించిన ఏక్తా కపూర్...
Read More..మనకు తెలిసినంతవరకు సరదాలు, సరసాలు అంటే మొదట శ్రీకృష్ణుడే గుర్తుకివస్తాడు.ప్రేమకథలు ఆయనవే, మనకున్న పురణాల సంపదలో రొమాంటిక్ హీరో కూడా ఆయనే.అందుకే కృష్ణుడిని మోహనుడు అని కూడా పిలిస్తారు.అంతటి సమ్మోహన శక్తి ఆయనకి ఉంది కాబట్టే 16 వేలమంది గోపికలు ఆయన...
Read More..బైక్ వేసుకుని రోడ్డు మీదకు వస్తే చాలు ఎక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ చూసి ఫైన్ వేస్తాడేమో అనే భయమే చాలామందిలో కనిపిస్తుంది.ఎందుకంటే హెల్మెట్ లేకుండానో లేదా ఆర్సీ, లైసెన్స్ ఇలాంటి ఏదో ఒకటి లేకుండానే రోడ్డెక్కేస్తుంటారు.ఇక ఎక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ చూస్తాడో...
Read More..ఈ మధ్య అటవీ జంతువులు కూడా చాలా తెలివి మీరిపోతున్నాయండోయ్.అవి కూడా మనుషులను చూసి చాలా విషయాలను నేర్చేసుకుంటున్నాయి.అప్పుడప్పుడు అడవిని వదిలి మనుషుల మధ్యకు వచ్చే జంతువుల్లో ఎలుగు బంట్లు మొదటి స్థానంలో ఉంటున్నాయన్న విషయం తెలిసిందే.అయితే ఇలా తరచూ ఇండ్ల...
Read More..వింతలు, విశేషాలకు ఆలవాలం ప్రకృతి.అందుకే అంత ఈజీగా అర్ధం కాదు ప్రకృతి.చెట్టూపుట్టా.కొమ్మరెమ్మపురుగుపుట్టా.కొండాకోన.ఇలా అన్ని కలగలిస్తేనే ప్రకృతి.అలాగే ఎన్నో రకాల జీవులకు నిలయం ఈ ప్రకృతి.మనం ఇంతకుమునుపు చూడని జీవులను చూస్తే.అరే ఇలా ఉందేంటి అని ఆశ్చర్యపోతుంటాం.మరోదాన్ని చూస్తే.అసలు ఇది ప్రాణమున్న జీవా...
Read More..ప్రపంచంలో ఎక్కడ వింత ఘటనలు జరిగినా టక్కున అందరికి ఇట్టే తెలిసిపోతుంది.అందుకు కారణం సోషల్ మీడియా.వింత ఘటనలు, భయానక ఫీట్స్, ఫన్నీ, ఆశ్చర్యం కలిగించే వీడియోలు ఇలా పోస్ట్ చేశారో లేదో అలా వైరల్ అవుతుంటాయి.మాములుగా పామును చూస్తేనే మనం జంకుతాం.మరీ...
Read More..పుర్రెకో బుద్ధి,జిహ్వాకో రుచి అన్న మాట ఊరికనే పుట్టలేదు కదండి.ఎందుకంటే ఇలాంటి మనుషులు ఇప్పుడు చాలామంది పుట్టుకొస్తున్నారు.కాలం మారుతోంది.కాలంతో పాటు జనాలలో ఆలోచనలు, అంచనాలు మారుతున్నాయి.ముఖ్యంగా తినే ఆహారంలో అనేక రకాల మార్పులు వచ్చాయి.ఎన్నో కొత్త కొత్త వంటకాలు పుట్టుకొచ్చాయి.గత చరిత్రలో...
Read More..భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కారు గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆయన వాడుతున్న మెర్సిడెస్ మేబ్యాక్ S 650 కారులో ప్రయాణం చేయనున్నారు.ప్రస్తుతం ఉన్న ఆయన కారు అప్ గ్రేడ్ అయ్యింది.రేంజ్ రోవర్ నుండి మెర్సిడెస్...
Read More..సౌత్ ఇండియన్ వంటకాల్లో దోశకు ప్రత్యేక స్థానం ఉంది.మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా మంది దోశను ప్రిఫర్ చేస్తుంటారు.ఇక ఈ డిష్లో చాలా వెరైటీస్ ఉన్నాయి.మసాలా దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, రవ్వ దోశ, సెట్ దోశ తదితర రకాలు చాలానే...
Read More..ఒకసారి మనిషిని ఇష్టపడ్డాయంటే జంతువులు అంత తేలిగ్గా విడిచిపెట్టవు.అతను ఎంత దూరంలో ఉన్నా ఇట్టే పసిగట్టేస్తాయి.ఒక రకంగా చెప్పాలంటే మనుషులు, జంతువుల మధ్య బంధం చాలా ప్రత్యేకమైనది.కొన్ని వీడియోలు చూస్తే.ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.తాజాగా కొన్ని ఏనుగులకు, ఓ వ్యక్తికి మధ్య...
Read More..దేశంలోని ప్రముఖ వ్యాపార దిగ్గజాల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు.ఆయన పేరు మీద మహేంద్ర మోటార్స్తో పాటు దేశవిదేశాల్లో ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి.అయితే, ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు.మహీంద్రా ఆలోచనలు ఎక్కువగా సామాజిక దృక్కోణంలో ఉంటాయి.ఎవరైనా అసాధ్యాన్ని...
Read More..ఎలెన్ మస్క్.ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు.ఎందుకంటే ప్రపంచంలోనే అపర కుబేరులలో మొట్ట మొదట వ్యక్తిగా ఎలెన్ మస్క్ పేరుగాంచారు.అలాగే ఆయన స్థాపించిన టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీలతో ఆయా రంగాల్లో కూడా సరికొత్త చరిత్రను తిరగరాశారు ఎలెన్ మస్క్.సోషల్ మీడియాలో...
Read More..సోషల్ మీడియా మంచికి ఎంత ఉపయోగ పడుతుందో.దీని వల్ల చెడు కూడా అంతే జరుగుతుంది.దీనిని మంచికి ఉపయోగించు కుంటే మన నాలెడ్జ్ పెరగడంతో పాటు మనకు ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.ఈ మధ్య సోషల్ మీడియా లో నిత్యం ఏదొక వీడియో మనకు...
Read More..కరోనా వైరస్ భయం ఇంకా పూర్తిగా తగ్గనేలేదు.కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగిపోయింది.ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ హార్ట్ రేటును, పల్స్ రేటుని మానిటర్ చేసుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నారు.అందుకే...
Read More..పిజ్జా అనగానే చాలా మందికి నోరు ఊరుతుంది.అసలు ఆ పేరు పలికితే చాలు వెంటనే తినేయాలి అని అనిపిస్తూ ఉంటుంది.మరీ ముఖ్యంగా యువత పిజ్జా అంటే చాలా ఇష్ట పడతారు.ఒకప్పుడు పిజ్జా అంటే పట్టణ ప్రాంతాల ప్రజలకు మాత్రమే తెలిసేది.వారే తినేవారు.కానీ...
Read More..జీవితమంటేనే కష్టసుఖాల మయం. ప్రస్తుత ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో చిన్న చిన్న సంతోషాలు కూడా విలువైనవే.కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం పేరుతో నిరంతరం శ్రమిస్తున్నవారికి వీలు చిక్కినప్పుడు కాసింత సేదతీరడం కూడా జీవితంలో భాగమే.కష్ట సమయాల్లో మనసుకు నచ్చిన స్నేహితులు పక్కనుంటే...
Read More..సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు హల్చల్ చేస్తూ ఉంటాయి.వీటిల్లో ఎక్కువగా రకరకాల ఫుడ్ కు సంబంధించిన వీడియోలు అయితే బాగా పాపులర్ అయ్యాయి.కొత్త కొత్త వంటలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.తినే ఆహారాల పై రకరకాల ప్రయోగాలను చేస్తున్నారు.వింత వింత...
Read More..నూతన సంవత్సరం జనవరి 1 వతేది ఇందువదన చిత్రం విడుదల సందర్భంగా స్వామివారి ఆశీస్సులకోసం తిరుమలకు వచ్చానని నటుడు హీరో వరుణ్ సందేశ్ తెలిపారు.అంతకు ముందు నటుడు వరుణ్ సందేశ్ శ్రీవారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన...
Read More..మెగా స్టార్ తనయుడిగా సినిమా పరిశ్రమలోకి అడుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నాడు రామ్ చరణ్ .తన తొలి సినిమా చిరుతతోనే చక్కటి ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.మాస్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.బాక్సాఫీస్ దగ్గర ఈ...
Read More..రూపాయి, రెండు రూపాయల నాణేలు చెల్లినప్పుడు రూ.10 నాణేలు ఎందుకు చెల్లవు అనే ప్రశ్న మనందరిలో ఏదో ఒక సందర్భంలో తలెత్తే ఉంటుంది.ఎందుకంటే ఏ షాపుకు వెళ్లినా రూ.10 బిళ్లలు ఎవరూ తీసుకోరు.దీంతో మన దగ్గర ఉన్న 10 నాణేలన్నీ కూడా...
Read More..మసాజ్ అన్న పేరు వింటే ఎవరికయినా సరే టక్కున థాయ్ మసాజ్ అనే పేరు గుర్తుకు వస్తుంది.మసాజ్ చేయించుకుంటే వచ్చే మజానే వేరు కదా.మసాజ్ అనేది శరీరానికి కొత్త ఉత్సహాన్ని ఇవ్వడంతో పాటు మనసుకు కూడా చాలా ఆహ్లాదాన్ని అందిస్తుంది.ఈ క్రమంలోనే...
Read More..రోమన్ కేథలిక్ చర్చి అధిపతి, క్రైస్తవ మత ప్రధాన గురువు పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారని ఒక టీవీ ఛానల్ లైవ్ లో ప్రకటించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ విస్తుగొల్పుతోంది.ఒక లేడీ యాంకర్ న్యూస్ చదువుతూ క్రైస్తవ ఆధ్యాత్మిక గురువు పోప్ ఫ్రాన్సిస్...
Read More..నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన పవర్ ఫుల్ హీరో జూనియర్ ఎన్టీఆర్.ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.వాస్తవానికి యావరేజ్ సినిమాను కూడా తన భుజాల మీద వేసుకుని హిట్ గా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్టీఆర్.టెంపర్, జైలవకుశ, నాన్నకు ప్రేమతో,...
Read More..వాక్మ్యాన్, డీవీడీ, బ్లూరే, ఫ్లాష్ కెమెరా, త్రీడీ ప్రింటింగ్ ఇలా వినోద రంగంలో లెక్కలేనన్ని సంచలనాత్మక ఆవిష్కరణలు కనిపెట్టిన జపాన్ ఇప్పుడు మరోసారి కొత్త ఆవిష్కరణతో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.తాజాగా ఒక జపాన్ ప్రొఫెసర్ అదిరిపోయే టీవీ స్క్రీన్ను సృష్టించాడు.ఈ...
Read More..ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ వినియోగించే ప్రముఖ మెసేజింగ్ యాప్లలో వాట్సాప్ నంబర్.1 పొజిషన్లో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.దీనికి కారణం వాట్సాప్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్లను ప్రవేశపెట్టడమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.వాట్సాప్ వ్యాపారుల కోసం...
Read More..ఈ విశ్వంలో అతి పెద్ద గ్రహం ఏది? అని ప్రశ్నించగానే వెంటనే గురు గ్రహం అని సమాధానం చెబుతుంటాం.కానీ ఇకపై అలా చెప్పడానికి ఆలోచించాలి ఏమో! ఎందుకంటే బృహస్పతి కంటే పెద్దగా ఉన్న 100కు పైగా గ్రహాలను తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టారు....
Read More..మచిలీపట్నం ఎం.పి.బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ప్రముఖ ప్యాలెస్ నందు వధువు స్నికితతో సోమవారం తెల్లవారు జామున ఘనంగా జరిగింది.ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీల వివాహాలన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.రెండు...
Read More..సోషల్ మీడియా లో నిత్యం ఏదొక వీడియో మాకు ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది.సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాలు ఎక్కువుగా ఇక్కడే గడుపుతున్నారు.ఇక్కడ రోజు ఏదొక వీడియో దర్శన మిస్తూనే ఉంటుంది.కొన్ని వీడియోలు ఎమోషనల్ గా ఉంటె మరికొన్ని వీడియోలు ఇంట్రెస్టింగ్...
Read More..చెస్ ఆడడం అంటే మాములు విషయం కాదు.మెదడుకు పదును పెట్టి ప్రతి అడుగు ఎంతో అలోచించి ముందుకు వేయాలి.ఎంతోమంది చెస్ ఆటలో తమ ప్రతిభను కనబరిచి అందరిచేత శభాష్ అని అనిపించుకున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన గ్రాండ్ మాస్టర్ హర్ష భరతకోటి...
Read More..సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి.వాటిలో కొన్ని చూడడానికి ఫన్నీగా ఉంటే.మరికొన్ని మాత్రం భలే ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.ముఖ్యంగా కోతులు, చింపాంజీలకు సంబంధించిన వీడియోలు అయితే చూడడానికి భలే ఫన్నీగా ఉంటాయి.కానీ నిజానికి అవి రెండు...
Read More..తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్.ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి...
Read More..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పాములు, కొండచిలువలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ గా మారాయి.చాలా మందికి పాములంటే చాలా భయం.పాము మాట ఎత్తితే చాలు ఆమడ దూరం పారిపోతారు.కాని కొంతమంది మాత్రం పాములతో రకరకాల విన్యాసాలు చేస్తూ...
Read More..సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు వలలో చేపలతో పాటు ఒక్కోసారి రకరకాల జంతువులు కూడా పడతాయి.అలాగే చేపల వేటకు వెళ్ళినప్పుడు మత్స్యకారులు చిన్న చిన్న వలలు వేసి చేపలు పడుతుంటారు.కాని సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు మాత్రం పెద్ద వలలు ఉపయోగిస్తుంటారు.ఈ క్రమంలోనే...
Read More..అఖండ సినిమా విజయవంతం సందర్భంగా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నాం.సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో, దృఢ సంకల్పంతో భారత దేశంలోనే అందరూ స్వామి వారిని దర్శించుకునేలా యాదాద్రిని రూపుదిద్దారు.యాదాద్రి ఆలయం ఒక చారిత్రాత్మకం.ఆలయ నిర్మాణంలో పనిచేసిన ప్రతీ ఒక్క కార్మికునికి కృతజ్ఞతలు.నేను చిన్నప్పటి నుంచీ...
Read More..ప్రస్తుత కాలంలో ఆన్లైన్ షాపింగ్ కు భారీ క్రేజ్ ఏర్పడింది.కరోనా సమయంలో అయితే ఆన్లైన్ షాపింగ్స్ కు ప్రజలు బాగా అలవాటు పడిపోయారు.ప్రజలు కూడా ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ కే మొగ్గుచూపుతున్నారు.ప్రజల ఆసక్తిని గమనించి ఆన్లైన్ షాపింగ్స్ వాళ్ళు కూడా భారీగా...
Read More..ఒక ఏడాది పూర్తయి కొత్త సంవత్సరం వస్తుందనగానే పుస్తక ప్రియులందరూ బుక్ ఫెయిర్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.ఈ క్రమంలో చాలా మంది ప్రముఖులు తాము ఏడాదంతా చదివి మెచ్చిన పుస్తకాల గురించి ప్రతి సంవత్సరాంతంలో తెలియజేస్తుంటారు.ఆ పుస్తకాలను తెలుసుకొని వాటిని...
Read More..ఇంటి ఫుడ్కు ఏమాత్రం తీసిపోకుండా రుచికరమైన ఆహారాలను అందించే రెస్టారెంట్లు ప్రస్తుతం చాలానే ఉన్నాయి.సాధారణంగా ఏదైనా ఒక రెస్టారెంట్లో ఫుడ్ బాగా నచ్చితే మళ్లీ మళ్లీ అదే రెస్టారెంట్కు వెళ్ళాలి అనిపిస్తుంది.ఎందుకంటే ఆ రెస్టారెంట్లు ఏ మాత్రం రాజీపడకుండా ఎప్పుడూ కూడా...
Read More..టీమ్ ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ క్రికెట్లో సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అనేక మ్యాచ్ల్లో సిక్సర్లతో చెలరేగిపోయి చరిత్రలోనే గొప్ప క్రికెటర్లలో ఒకరిగా యువరాజ్ సింగ్ పేరు తెచ్చుకున్నాడు.అయితే తాజాగా అతడు మరో అరుదైన ఘనత సాధించాడు.యువరాజ్ సింగ్...
Read More..23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు టీమ్ ఇండియా టాప్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.వాస్తవానికి భజ్జీ 2016 నుంచి ఏ అంతర్జాతీయ మ్యాచ్లోనూ ఆడలేదు.జాతీయ జట్టులో స్థానం కోసం వేచి చూసి చూసి...
Read More..దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకి బలమైన పునాది పడింది.ఈ సిరీస్లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ముందుగానే దృఢనిశ్చయంతో బరిలోకి దిగింది.అందుకనుగుణంగానే సౌతాఫ్రికాతో జరిగే మూడు టెస్ట్ మ్యాచ్ల్లో భారీ స్కోరు సాధించే దిశగా భారత ప్లేయర్లు ఆడుతున్నారు.తొలిరోజే ఓపెనర్...
Read More..2021 సంవత్సరం అసలు ఎప్పుడు మొదలయ్యిందో తెలియక ముందే ఇయర్ ఎండింగ్ కి వచ్చేసాము.ఈ ఏడాది అందరికి చాలా తొందరగా గడిచి పోయింది.అయితే ఈ ఏడాది మాత్రం చాలా మంది ఎంజాయ్ చేయలేక పోయారు.దానికి కారణం కరోనా.కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థపై...
Read More..కరోనా వైరస్ కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు.కొన్ని కంపెనీలు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేక పరిశ్రమలను సైతం మూసివేశారు.అలాంటి కష్ట కాలంలో కొందరు తమదైన శైలిలో ఆలోచించి కొత్త ఉపాధి మార్గాలు సృష్టించుకున్నారు.కూటి కోసం కోటి విద్యలు అనే సామెత మీకు గుర్తుండే...
Read More..గత కొద్ది రోజులుగా భారతదేశంలో చిరుతపులులు జనం నివసించే ప్రదేశాలలోకి ప్రవేశిస్తూ మనుషులు, పెంపుడు జంతువులపై దాడులు చేస్తున్నాయి.ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ షాక్కు గురి చేస్తోంది.ఈ ఘటనలో ఒక పెద్ద చిరుతపులి కనీసం పది...
Read More..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ చిరుత పులి వీడియోలు నెటిజన్లకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.లక్నోలోని పహార్పూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.ఈ పులిని పట్టుకునే క్రమంలో భీతావాహ వాతావరణం నెలకొంది.ఈ దృశ్యాలను స్థానికులు వీడియో...
Read More..ఈరోజు అంటే ఆదివారం నాడు భారత్ – దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్లు టెస్ట్ సిరీస్ ఆడనున్నాయి.అయితే ఈ టెస్టులను బాక్సింగ్ డే టెస్టుగా పిలుస్తున్నారు.దాంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.క్రికెట్ మ్యాచ్లకు బాక్సింగ్ డే అనే పేరు ఎందుకు పెట్టారని క్రికెట్...
Read More..పిల్లలు పుట్టగానే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.తల్లిదండ్రుల జీవితంలో పిల్లలు పుట్టిన క్షణమే అత్యంత సంతోషకరమైనదిగా చెబుతుంటారు.ఐతే ఈ శుభ సమయంలోనే భార్యాభర్తలపై కొత్త బాధ్యతలు కూడా వచ్చిపడతాయి.బిడ్డ పుట్టగానే వారి బాగోగులు చూసుకునేందుకు తల్లిదండ్రులు ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవాల్సి...
Read More..టీమ్ ఇండియాలో అతి తక్కువ మంది ఆల్రౌండర్లలో ఒకడైన హార్దిక్ పాండ్య ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.ఫామ్ కోల్పోయి టీమిండియా జట్టులో అత్యంత పేలవమైన ఆట ప్రదర్శనతో విమర్శల పాలవుతున్నాడు.ఈ నేపథ్యంలోనే అతడు తలపొగరుతో ఒక పని చేసి నెటిజన్లతో...
Read More..రిలయన్స్ జియో నూతన సంవత్సరం సందర్భంగా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.రూ.2,545 వార్షిక ప్లాన్తో 29 రోజుల వ్యాలిడిటీని ఫ్రీగా అందిస్తామని జియో తాజాగా ప్రకటించింది.ఈ ప్లాన్ గతంలో 336 రోజుల వ్యాలిడిటీతో వచ్చేది.కానీ హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ తో ఇప్పుడు...
Read More..నేడు అంటే డిసెంబర్ 26 మధ్యాహ్నం 1:30 గంటలకు టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది.తొలి టెస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ వేదికగా ఆరంభం కానుంది.ఈ కీలక సమరంలో టీమిండియా గెలుస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశం...
Read More..కురుక్షేత్ర మహా సంగ్రామం చివరి దశకు చేరుకున్నప్పుడు, యుద్ధం వల్ల జరిగే నష్టాన్నితలచుకొని ద్రౌపది విచారిస్తోంది.అంతకు ముందు రోజు ఉదయం ద్రౌపది నిద్రిస్తుండగా, ఉపపాండవులను అశ్వత్థాముడు సంహరించిన విషయం నకులుడి ద్వారా తెలుసుకున్న ద్రౌపది తన కుమారుల మరణంతో ఎంతో నిరాశ చెందుతుంది.తన పుత్రుల మరణానికి...
Read More..సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద‘.శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.సినిమా ఫస్ట్...
Read More..కమెడియన్గా, కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకుల్ని అలరించిన షకలక శంకర్ హీరోగా ఒక భాద్యతాయుతమైన మంచి పాత్రలో హీరోగా కనిపిస్తున్న చిత్రం ధర్మస్థలి.ఈ చిత్రాన్ని రొచిశ్రీ మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఎం ఆర్ రావు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి...
Read More..వన్య మృగాల్లో ఖడ్గ మృగం కూడా ఒకటి.దీని గురించి అందరు వినే ఉంటారు.అయితే దాని కొమ్ము గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఖడ్గ మృగం కొమ్ము గురించి మీకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి.ఖడ్గ మృగం కొమ్ములు చాలా ఖరీదైనవి అట.ఎంత ఖరీదైనవి అంటే...
Read More..తాజాగా టెక్ దిగ్గజ కంపెనీలైన గూగుల్, ఫేస్బుక్లకు పెద్ద షాక్ తగిలింది.రష్యా రాజధాని మాస్కోలోని ఓ కోర్టు గూగుల్, ఫేస్బుక్లకు 125 మిలియన్ల డాలర్ల జరిమానా విధించింది.స్థానికంగా నిషేధించిన సమాచారం తొలగించడంలో గూగుల్, ఫేస్బుక్లు అలసత్వం వహించిన కారణంగా ఈ స్థాయిలో...
Read More..ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులకు అందిన కచ్చితమైన సమాచారం ఆధారంగా ఏవోబీలోని జొడొంబో పోలీసుస్టేషన్ పరిధిలోని కటాఫ్ ఏరియా ప్రాంతంలో ఒడిశా మల్కన్గిరి పోలీసులు ఇంటెన్సివ్ సెర్చ్ మరియు ఏరియా డామినేషన్ నిర్వహించారు.దీంతో మరిబెడా...
Read More..హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతుంది.హైదరాబాద్ కమిషనర్ గా రావడం సంతోషంగా ఉంది.మెట్రోపాలిటన్ సిటీ లో శాంతి భద్రతలు చాలా ముఖ్యం.ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉంటున్నారు.సైబరాబాద్ సీపీ గా కొనసాగినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతల మీద సమీక్ష పెట్టారు.మహిళ...
Read More..ఒకేసారి ఇద్దరు, ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ లేదా గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం.ఒక లవర్ గురించి మరొకరికి తెలియకుండా మేనేజ్ చేయలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.తమకు సాధ్యమైనంతవరకు డబుల్, ట్రిపుల్ లవ్ ట్రాక్ ను దాచి పెడుతుంటారు.అయితే...
Read More..అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన పుష్ప సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.ఈ మూవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరీ హై రేంజ్లో ఏం లేదు కానీ సాంగ్స్ మాత్రం అదిరిపోయేలా కంపోజ్ చేశాడు దేవిశ్రీ.చూపే బంగారమాయేనా...
Read More..తాజాగా ఒక స్కూల్ ఫంక్షన్లో ఇద్దరు విద్యార్థులు చేసిన డ్యాన్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.ఈ ఇద్దరు విద్యార్థులు ఆర్.ఆర్.ఆర్ చిత్రంలోని నాటు నాటు అనే సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేశారు.ఇందులో పెద్ద వింతేముంది అనుకుంటే పొరపాటే.ఎందుకంటే వారిద్దరూ మామూలుగా...
Read More..పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని భావించే నూతన వధూవరులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ప్రభుత్వం.ఎంత ఎక్కువ మంది పిల్లల్ని కంటే అంత తక్కువ వడ్డీరేట్లకే లోన్స్ అందించడానికి గవర్నమెంట్ రెడీ అయిపోయింది.ఒకటీ రెండూ లక్షలు అనుకునేరు.కాదండోయ్ ఏకంగా 23 లక్షల వరకూ...
Read More..ఇజ్రాయెల్ దేశానికి వెళ్లిన ఒక ఆస్ట్రేలియా పౌరుడికి అక్కడి ప్రభుత్వం ఒక వింత శిక్ష విధించింది.8 వేల సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ దేశాన్ని వదిలి వెళ్ళడానికి వీల్లేదని అతడిని ఆదేశించింది.దాంతో 2013వ సంవత్సరం నుంచి అతడు ఇజ్రాయెల్లోనే చిక్కుకుపోయాడు.తనపై ఉన్న నిషేధం...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు నేడు అంతరిక్షంలోకి వెళ్లనుంది.భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 25న సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ భూమిపై నుంచి రోదసిలోకి దూసుకెళుతోంది.అమెరికా, ఐరోపా,...
Read More..మంత్రాలకు చింతకాయలే రాలవు అని పెద్దలు అంటారు.మరి అలాంటప్పుడు మంత్రాలకు డబ్బులు వస్తాయా అని అడిగితే చిన్నపిల్లలు కూడా రావు అని చెప్తుంటారు.కానీ కొంతమంది మాత్రం కొన్ని మంత్రాల వల్ల తమ వద్దకు డబ్బులు వచ్చేస్తాయని నమ్ముతుంటారు.అలాంటి వారి కోసమే కొందరు...
Read More..భారతదేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లు 28 రోజులు వ్యాలిడిటీతో నెలవారీ రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సంస్థలు ఒక నెల అయినా.రెండు లేదా మూడు నెలలైనా 28 రోజుల ప్రకారమే లెక్కగట్టి గడువు తేదీని నిర్ణయిస్తుంటాయి.3 నెలలకి రీఛార్జ్...
Read More..గుణాపురం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో గుంపులుగా సంచరిస్తున్న ఏనుగులు.ధాన్యం బస్తాలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు.అధికారులు న్యాయం చేయాలని కోరుతున్న రైతులు. ఏనుగుల సంచారంతో భయబ్రాంతులకు గురౌతున్న గ్రామస్థులు.అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్న గ్రామస్థులు.Elephants Attack...
Read More..భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్గా రాణించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు హార్దిక్ పాండ్య.అయితే అతడు గత కొద్దిరోజులుగా కేరీర్లో ఎన్నడూ లేని విధంగా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతూ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు.ఈ నేపథ్యంలో అతడిపై ఒక మాజీ...
Read More..ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు ఎంతగానో ప్రజాదరణ లభిస్తుంది.మన చుట్టూ ఉన్నావారితో స్నేహం చేయడానికి, ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియా అనేది ఒక ముఖ్యమైన వేదిక అని చెప్పవచ్చు.అలాగే ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలను కూడా సోషల్ మీడియా ద్వారా...
Read More..సోషల్ మీడియా అంటేనే వింతలు వినోదాలకు పెట్టింది పేరు.రోజు ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.నెటిజెన్స్ ఈ వీడియోలను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.తమకు నచ్చిన వీడియోలను లైక్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలోనే ఎక్కువుగా గడుపుతున్నారు.కొన్ని వీడియోలు...
Read More..మరికొన్ని రోజుల్లో పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్నాము.ఈ క్రమంలో బ్యాంకు కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఏడాది బ్యాంకుల సెలవుల జాబితాను l విడుదల చేసింది.ఎవరయితే లావాదేవీల కోసం తరచూ బ్యాంకులకు...
Read More..కొన్ని విషయాలు వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా సరే నమ్మక తప్పదు.అలాంటి వాటిల్లో ఈ వాటర్ బాటిల్ నీళ్ల ధర కూడా ఒకటి.బాటిల్ ఏంటి.? నీళ్ల ధర ఏంటి అని అయోమయంలో ఉన్నారా అయితే ఈ వాటర్ బాటిల్ గురించిన అసలు విషయం...
Read More..ఇకమీదట రెండేళ్ల పాటు మీ కాల్ డేటాతో పాటు కాల్ రికార్డింగ్స్ లను కూడా భద్రపరిచేలా టెలీ కమ్యూనికేషన్స్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.ఏడాది పాటు కాల్ రికార్డింగ్స్ కు బదులుగా రెండేళ్ల పాటు కాల్ డేటాను భద్రపరచాలని టెలికాం ఆపరేటర్స్...
Read More..సాధారణంగా మనం చదువుకున్న చదువు ఏ స్థాయిలోది అయినా కూడా జాబ్ కోసం ఇంటర్వ్యూ కి వెళ్లాల్సిందే.అలా ఇంటర్వ్యూ కి వెళ్తేనే మనకు తగిన ఉద్యోగం లభిస్తుంది.అయితే ఇలా ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేసే వారు మనల్ని కొన్ని ప్రశ్నలు...
Read More..కెకె సినిమాస్ పతాకంపై శివకళ్యాణ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.కళ్యాణ్ రావు నిర్మిస్తున్న చిత్రం “తురుమ్ ఖాన్లు” రూరల్ బ్యాక్ డ్రాప్ లో టామ్ అండ్ జెర్రీ లాంటి పాత్రలతో డార్క్ హ్యూమర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో...
Read More..సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా.రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన థ్రిల్లర్ మూవీ ’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు‘(ఎవరు, ఎక్కడ, ఎందుకు).ఫస్ట్ టైమ్...
Read More..పశ్చిమ నియోజకవర్గం 90 వ వార్డు సుసర్లకాలనీ ఎన్ఏడి హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కంటి కింద స్కిన్ ఆపరేషన్ చేస్తే మృతి చెందుతాడా అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన.ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన ఎస్ కే ఈశ్వరరావు (30) నిన్న సాయంత్రం...
Read More..