అనంతపురం పయ్యావుల కేశవ్ మీడియా సమావేశంలో రాష్ట్రంలో బీజేపీ ప్రజాగ్రహ సభ ఓ బూటక .ఈ సంవత్సరానికి అతిపెద్ద జోక్.
దేశం లో బీజేపీ వేరు.రాష్ట్రంలో బీజేపీ వేరు.
దేశం లో పార్టీ కి జనసేన మిత్రపక్షం అయితే ఇక్కడ జగన్ పార్టీ మిత్రపక్షం.ఇక్కడ భారతీయ జగన్ పార్టీ కొనసాగుతోంది.
ఓ ఎంపీ మాట్లాడుతూ కేంద్రం టెలిస్కోప్ లో చూస్తోందని చెబుతోంది ఇక్కడ లైవ్ కనిపిస్తోంది.ఈ రోజు విజయవాడలో జరుగుతున్నది ప్రజాగ్రహ సభ కాదు జగన్ అనుగ్రహ సభ అంటే బాగుంటుంది.
కేంద్రంలో నాయకత్వం కరెక్ట్ గానే ఉంది.రాజధాని అంశం పై అమిత్ షా చెబితే తప్ప ఇక్కడి వారు రాజధాని కి మద్దతు అంశం మర్చిపోయారు.
ప్రకాష్ జవదేకర్ కి ఒక్కటే చెబుతున్న ఇక్కడ భారతీయ జనతా పార్టీ లేదు… భారతీయ జగన్ పార్టీ ఉంది.చైనాలో వచ్చిన కరోనా కు మందు కనుక్కున్నాం.
ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు మందు కనుక్కోలేదు. బీజేపీ బ్రాండ్ హిందుత్వ పై దాడులు జరుగుతుంటే ఇక్కడ మౌనంగా ఉంటుంది.
ధర్మకర్త అశోక్ గజపతిరాజు పై దాడి జరిగితే మౌనంగా ఉన్నారు.దేశం మొత్తంలో బీజేపీ మోడీ , షా ఆదేశాల తో పనిచేస్తుంటే ఇక్కడ జగన్ కనుసన్నుల్లో పనిచేస్తోంది.
ఓ ఎంపీ ని చంపే అంత పని చేశారు.ఓ బాబాయి ని చంపితే ఇప్పటికి నిందితులు ఎవరో తెలియదు.
ఓ డాక్టర్ ని కొట్టి చంపితే అతిగతి లేదు.రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అత్యాచారాలపై ఉన్నత స్థాయి లో విచారణ జరిపించే దమ్ము ఉందా.
రాష్ట్ర బీజేపీలో ట్రాన్స్ లేషన్, ట్రాన్స్ మిషన లాసెస్ చాలా ఉన్నాయి. ప్రజల కంటే ప్రభుత్వం కోసం ఇక్కడ పార్టీ పనిచేస్తోంది.కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్రం ముద్ర వెసుకుంటే… పంచాయతీ నిధులు వాడుకుంటే ఇక్కడి బీజేపీకి సమ్మతమే.రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కోసం పనిచేస్తోంది.రాష్ట్ర బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు సభ లో ప్రభుత్వం పై వైఖరి ప్రకటించాలి.ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను అని చెప్పి.
యుద్ధం చేయకనే విరామం ప్రకటించిన ని ముందు పెట్టుకొని యుద్ధం చేస్తున్న రు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ గా ప్రజల పక్షాన టీడీపీ పోరాడుతోంది.రాబోవు రోజుల్లో ఖచ్చితంగా అధికారం లోకి వస్తోంది.