Bhadradri Kothagudem

Bhadradri Kothagudem District & City Daily Latest News Updates

భద్రాచలంలోని పారామెడికల్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పారా మెడికల్ కాలేజీ ( Paramedical College )వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.నిన్న సాయంత్రం చనిపోయిన నర్సింగ్ విద్యార్థిని కారుణ్య బంధువులు కాలేజీ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు.విద్యార్థిని కారుణ్య( karunya ) మృతికి కాలేజీ...

Read More..

భద్రాద్రి జిల్లాలో గన్ మిస్ ఫైర్ .. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఆర్పీఎఫ్ క్యాంపులో గన్ మిస్ ఫైర్ అయింది.ఈ ప్రమాదంలో సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరి రావు ( CRPF DSP Seshagiri Rao ) మృతిచెందారు.గన్ మిస్ ఫైర్ కావడంతో శేషగిరి రావు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.దీంతో ఆయనను...

Read More..

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై( MLA Koonanneni Sambasiva Rao ) కేసు నమోదైంది.ఎంపీడీవో విజయ్ భాస్కర్ రెడ్డి ( MPDO Vijay Bhaskar Reddy )ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కూనంనేనిపై పాల్వంచ పోలీసులు కేసు...

Read More..

Cm Revanth Reddy : భద్రాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వేదికగా ఇందిరమ్మ ఇళ్ల నమూనాను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రారంభించారు.భద్రాద్రి రాములవారి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆడబిడ్డల పేరుతో ఇందిరమ్మ ఇళ్లు...

Read More..

Cm Revanth Reddy : భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరో పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) సిద్ధం అయింది.ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మరో పథకాన్ని ప్రారంభించనున్నారు.భద్రాద్రి కొత్తగూడెం...

Read More..

Bhadrachalam : భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో పాలకమండలి సమీక్షా సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం( Bhadrachalam ITDA Office )లో పాలకమండలి సమీక్షా సమావేశం కొనసాగుతోంది.ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి...

Read More..

Itda Meeting : నేడు భద్రాచలంలో ఐటీడీఏ సమావేశం.. మంత్రుల హాజరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో( Bhadrachalam ) ఇవాళ ఐటీడీఏ సమావేశం( ITDA Meeting ) జరగనుంది.దాదాపు 19 నెలల తరువాత నిర్వహిస్తున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో( Bhatti Vikramarka ) పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర...

Read More..

Yellandu Municipality : భద్రాద్రి జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem ) ఇల్లందు మున్సిపాలిటీలో( Yellandu Municipality ) తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావుపై( Dammalapati Venkateswara Rao ) బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.ఈ క్రమంలోనే అవిశ్వాస తీర్మానంపై...

Read More..

భద్రాద్రి జిల్లా సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కార్యాలయం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సింగరేణి ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు అనుమతి లేదని సిబ్బంది చెబుతున్నారు.ఈ నేపథ్యంలో కార్మికులకు,...

Read More..

సింగరేణిలో ఉద్యోగాలను భర్తీ చేస్తాం: మంత్రి పొంగులేటి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వం ఓటమి భయంతో ఎన్నికలు జరపలేదని మంత్రి పొంగులేటి ఆరోపించారు.సింగరేణిలో ఉద్యోగాలను...

Read More..

భద్రాచలానికి మంత్రి తుమ్మల.. నూతన బ్రిడ్జి పనులు పరిశీలన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటించారు.ఈ మేరకు గోదావరి నదిపై సాగుతున్న నూతన బ్రిడ్జి పనులను పరిశీలించారు. 2015 లో రూ.100 కోట్లతో బ్రిడ్జి పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఎనిమిది ఏళ్లు అయినా పూర్తి కాకపోవడంతో...

Read More..

కాంగ్రెస్ కార్యకర్తలపై ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫైర్..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారంలోని పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు ఎమ్మెల్యే రేగా కాంతారావు వెళ్లారు.ఈ క్రమంలో ఆయనను కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే రేగా కాంతారావుకు వ్యతిరేకంగా...

Read More..

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో అపశృతి నెలకొంది.మెచ్చాతో పాటు ప్రచారంలో పాల్గొన్న నేత గన్నే రమేశ్ ప్రచార రథంపై గుండెపోటుతో మరణించారు. మల్లాయిగూడెంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుంది.కాగా మృతుడు మల్లాయిగూడెం...

Read More..

కొత్తగూడెంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ మేరకు కొత్తగూడెం జనసేన అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ ఆయన ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొని నిలబడ్డానంటే...

Read More..

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి..: కేటీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడం జిల్లా భద్రాచలంలో రోడ్ షోలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల తలరాతను మార్చే ఎన్నికలు ఇవని మంత్రి కేటీఆర్ అన్నారు.ఈ క్రమంలో తెలంగాణ...

Read More..

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం..: కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. సింగరేణి తెలంగాణ కొంగు బంగారమన్న కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో సింగరేణి...

Read More..

కేసీఆర్ ప్రగతిపథం వాహనంలో ఎన్నికల అధికారుల తనిఖీలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వస్తుండగా సీఎం కేసీఆర్ ప్రగతిపథం వాహనాన్ని...

Read More..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త..!

కుటుంబం అన్నాక ఏవో సమస్యలు రావడం సహజం.సర్దుకుపోవడం లేదంటే కూర్చొని సమస్యను పరిష్కరించుకోవడం చేస్తేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది.అలా కాకుండా ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేయడం, మనస్పర్ధలు ఉంటే కూర్చొని పరిష్కరించుకోకుండా మనసులో పెట్టుకొని గొడవకు దిగితే ఎలా ఉంటుందో...

Read More..

కొత్తగూడెం సీపీఐలో ముసలం..!!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సీపీఐ పార్టీలో ముసలం మొదలైంది.పార్టీకి చెందిన ఎనిమిది మంది మున్సిపల్ కౌన్సిలర్లు సమావేశం అయ్యారు. కొత్తగూడెం నియోజకవర్గ స్థానం కూనంనేని సాంబశివరావుకు కాకుండా బీసీ అభ్యర్థి షాబీర్ పాషాకు కేటాయించాలని ఈ సమావేశంలో తీర్మానించారని తెలుస్తోంది.కూనంనేనికి...

Read More..

భద్రాద్రి జిల్లాలోని సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీస్ అందింది.ఈ మేరకు ఏఐటీయూసీ సమ్మె నోటీసును ఇచ్చిందని తెలుస్తోంది. దసరా అడ్వాన్స్ తో పాటు లాభాల బోనస్ చెల్లింపులకు 48 గంటల డెడ్ లైన్ ఇచ్చారు ఏఐటీయూసీ కార్మికులు.లేని పక్షంలో ఈనెల...

Read More..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది.సోములగూడెం చెక్ డ్యాంలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. సరదాగా స్నానానికి చెక్ డ్యాం వద్దకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారని తెలుస్తోంది.వెంటనే గుర్తించిన స్థానికులు గాలింపు...

Read More..

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి కన్నుమూశారు.అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కుంజా సత్యవతి 2014 వరకు ఎమ్మెల్యేగా...

Read More..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. కన్నతల్లిని హత్య చేసిన కసాయి కొడుకు..!

సమాజంలో కొందరు వ్యక్తులకు కుటుంబ సభ్యుల కంటే, కన్న తల్లిదండ్రుల కంటే ఆస్తిపాస్తులే ఎక్కువ.ఆస్తుల కోసం( Property Disputes ) కన్నతల్లిదండ్రులనే దారుణంగా హత్య చేసే వ్యక్తుల మధ్య మనమంతా జీవిస్తున్నాం.సమాజంలో మానవత్వానికి చోటు లేదు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.స్థలం...

Read More..

భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో మైనర్ల హల్ చల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మైనర్లు హల్ చల్ చేశారు.ఈ క్రమంలో రెండు వర్గాలకు చెందిన మైనర్ యువకులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. అయితే బైక్ విషయంలో ఇద్దరు యువకుల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది.ఈ క్రమంలో...

Read More..

భద్రాచలం వద్ద పెరుగుతోన్న గోదావరి ఉధృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతోంది.బ్రిడ్జి వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46 అడుగులకు చేరింది.ఈ క్రమంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.మరోవైపు భద్రాద్రి రామాలయం చుట్టూ...

Read More..

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు అనర్హత వేటు

కొత్తగూడెం అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ పత్రంలో ఎమ్మెల్యే వనమా తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల కమిషన్ ని మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు గతంలో హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా మంగళవారం హైకోర్టు అనర్హత పిటిషన్...

Read More..

పోడు భూమి పట్టాలు పంపిణీ చేసిన మంత్రులు హరీష్ రావు, పువ్వాడ

పోడు రైతుల సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పోడు పట్టల పంపిణీ ని రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా పంపిణీ చేసింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem )లోని పాల్వంచ సుగుణ ఫంక్షన్ హాల్ నందు అర్హులైన పోడు రైతులకు ఆయా పట్టాలను రాష్ట్ర వైద్య...

Read More..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటు తుపాకీ కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటు తుపాకీ కలకలం సృష్టించింది.మద్యం మత్తులో భార్యపై తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు భర్త.జూలూరుపాడు మండలం పుల్లూడుతండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన భర్త శ్యామ తరుచూ భార్య శాంతిపై ఘర్షణకు పాల్పడేవాడు.ఇదే తరహాలో నిన్న...

Read More..

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజాగర్జన: సిపిఐ నేత బాగం

ప్రజా సమస్యల పరిష్కారం, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న కొత్తగూడెంలో ప్రజా గర్జన సభను నిర్వహిస్తున్నట్లు సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు( Hemantha Rao ) తెలిపారు.పాలకులు ప్రజా సమస్యలను...

Read More..

బి ఆర్ ఎస్ ఆద్వర్యంలో చర్లలో ఆత్మీయ సమ్మేళనం.

ముఖ్య అతిదిగా హాజరయిన మాజీ ఎం ఎల్ సి, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్ చార్జి బాలసాని లక్ష్మి నారాయణ( Balasani Lakshmi Narayana ) కార్యకర్తలంతా ఐఖ్యంగా పనిచేసిప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకువెల్లాలని పిలుపు. వచ్చే...

Read More..

సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న కోరెగడ్డ రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.. పొదెం వీరయ్య.

చర్ల మండలంలోని ప్రాజెక్ట్ భాదిత గ్రామాలయిన కొత్తపల్లి, గొంపల్లి, లింగాపురం, మొగళ్లపల్లి గ్రామాలను సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడి మనోస్దైర్యం కల్పించిన ఎం ఎల్ ఏ.భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా కరకట్ట నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పై అగ్రహారం...

Read More..

భద్రాచలంలో గిరిజనులతో తెలంగాణ గవర్నర్ ముఖాముఖి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆమె భద్రాచలం శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజనులతో గవర్నర్ తమిళిసై ముఖాముఖి నిర్వహించారు.వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఈ...

Read More..

గౌతంపూర్‌కు జాతీయ పురస్కారం... మంత్రి పువ్వాడ అజయ్ అభినందన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూర్‌ గ్రామ పంచాయతీకి ఆరోగ్య పంచాయతీ విభాగంలో ఉత్తమ పంచాయతీగా ఎంపికై జాతీయ స్థాయిలో పురస్కారం లభించిడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు ఢిల్లీలోని...

Read More..

ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు..

రూ.116 చెల్లిస్తే రాములోరి తలంబ్రాలు పొందే సదావకాశం.మంత్రి పువ్వాడ సూచనల మేరకు తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌.శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా...

Read More..

ఒకే కళ్యాణ వేదికపై ఇద్దరి వధువులను మగవాడిన వరుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లోని ఎర్రబోరు గ్రామంలో ఒకే ముహూర్తం లో ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్న భర్త వివరాల్లోకి వెళితే గత రెండు సంత్సరాలక్రితం మడివి సత్తిబాబు, స్వప్న కుమారి చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు కొంతకాలం సహజనం...

Read More..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా ఆయుధ పూజ..

దసరా నవరాత్రులలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్, హేమచంద్రాపురం నందు గల దుర్గా మాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు.ఈ ఆయుధ పూజా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ గారితో పాటు...

Read More..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీగా గంజాయి పట్టివేత...ఇద్దరు అరెస్ట్

భద్రాచలం ఎఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ ఎస్సై మధుప్రసాద్ మరియు సిబ్బంది ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద తేదీ.25.9.22 న మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మోటార్ సైకిల్ మరియు ఒక కార్ లో...

Read More..

నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

 తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు  పొంగులేటి శ్రీనివాస రెడ్డి  గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంలో ఉదయం 11:30 గంటలకు కొల్లు పకీరా రెడ్డి గారి దశదినకర్మలో పాల్గొంటారు.ఈ మేరకు పొంగులేటి క్యాంపు...

Read More..

గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసిఆర్ ఆదేశం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ, 9 లక్షల క్యూసెక్కులను దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో, కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని, అధికారులను సన్నద్ధంగా...

Read More..

పరీక్షా కేంద్రాలకు ఆలస్యం కాకుండా ముందుగానే చేరుకోవాలి : ఎస్పీ డా.వినీత్.జి ఐపీఎస్.

ఈ నెల 28వ తేది ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో జరగనున్న పోలీస్ కానిస్టేబుళ్ళ ప్రాధమిక రాత పరీక్షకు హజరవుతున్న అభ్యర్థులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపీఎస్ పలుసూచనలు చేయడం జరిగింది. •పరీక్ష ఉదయం 10:00 నుండి...

Read More..

మానవత్వం పరిమలించింది..ముంపు గ్రామాల ప్రజలకు పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ చేయూత

ప్రకృతి విలయతాండవంలో మనషుల జీవన విధానం అతలాకుతలం అవుతుంటాయి.విపరీతమైన వర్షాలు, గోదావరి ఉగ్ర రూపంతో భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతా లలోని గ్రామాలు పూర్తిగా మునిగిపోయి జన జీవనం అతలాకుతలమై పోయింది.వరద బీభత్సంతో అన్నికోల్పోయి బాధలో ఉన్నవారికి తనతోపాటు తన స్నేహితులతో కలసి...

Read More..

ఏజెన్సీ ప్రాంతంలో వరద ముంపుకు గురైన ఆదివాసీ గిరిజనులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం :ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి ఐపిఎస్ గారి సూచనల ప్రకారం దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని వరద ముంపుకు గురైన గ్రామాల నుండి 400ల కుటుంబాలను గుర్తించి వారికి ఒక్కక్క కుటుంబానికి రెండు వేల రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులు...

Read More..

ముంపు బాధితుల‌కు రూ. 10 వేలు ఆర్థిక సాయం, వెయ్యి కోట్ల‌తో కొత్త కాల‌నీ : సీఎం కేసీఆర్.

భ‌ద్రాచ‌లంలోని వ‌ర‌ద ముంపు బాధిత కుటుంబాల‌కు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు ప్ర‌క‌టించారు.వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...

Read More..

నీతి ఆయోగ్ రిపోర్ట్: నాణ్యమైన విద్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 3వ ర్యాంక్

సమగ్ర విద్యతోనే జీవితాల్లో వెలుగులు నింపొచ్చు.నాగరికతకు విద్యే కొలమానం.అది విశ్వసించే సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.నీతి అయోగ్ గణాంకాల ప్రకారం...

Read More..

అటవీప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం ములకలపల్లి మండలం,అన్నారం గ్రామ పరిధిలోని అటవీప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.మృతులు ఛత్తీస్ ఘడ్ నుండి వలస వచ్చిన గుత్తి కోయ యువతీయువకులుగా మృతులు మడకం.సోనా,ఉకే దేవి గా గుర్తింపు.పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు...

Read More..

మంచినీటి సమస్య నీ తక్షణమే పరిష్కరించండి:- కలెక్టర్ కి కౌన్సిలర్ లు విజ్ఞప్తి

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న తీవ్ర మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించి ప్రతిరోజు మంచినీళ్లు ప్రజలకు అందేలా యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ని సిపిఐ కౌన్సిలర్ల బృందం కలిసి సమస్య నీ వివరించారు.ఈ సందర్భంగా...

Read More..

మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లను పరామర్శించిన మంత్రి పువ్వాడ

మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే తాటి వేంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మీ ఇటీవలే మృతి చెందిన విషయం విదితమే. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక లోని...

Read More..

మాజీ ఎమ్మెల్యే నీ పరామర్శించిన వై ఎస్ షర్మిల

మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని వై యస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పరామర్శించారు.ఇటీవల తాటి వెంకటేశ్వర్లు కూతురు తాటి మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకోగా పినపాక నియోజకవర్గం బూర్గంపహడ్ మండలం సారపాక గ్రామంలో పాదయాత్ర...

Read More..

ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో శుక్రవారం ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలకు ముఖ్యాతిథిగా హాజరైన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.ఈ సందర్భంగా ఆయన స్థానిక 27 వార్డ్ కౌన్సిలర్ చిరివేళ్ల లక్ష్మీకాంతమ్మతో కలిసి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక అమరులకు...

Read More..

మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తే ఆత్మహత్య!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె మహాలక్ష్మి, బూర్గంపాడు మండలం సారపకలోని తన ఇంట్లో ఉరివేసుకుని బలవర్మరణనికి పాల్పడింది! ఉరివేసుకుని వేలాడుతూ కనిపించిన మహాలక్ష్మిని చూసి కుటుంబ సభ్యులు భద్రాచలంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.అయితే...

Read More..

అంగరంగ వైభవంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం

రాములోరి కళ్యాణంతో భద్రాద్రి పులకించిపోయింది అశేష జన వాహిని నడుమ కనుల పండుగ గా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు భక్తులు లేకుండా ఆలయ అర్చకుల సమక్షంలోనే జరిగిన కళ్యాణం, నేడు...

Read More..

పర్యావరణ పరిరక్షణ కోసమే గ్రీన్ ఇండియా ఛాలెంజ్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా...

Read More..

బోరున విలపించిన కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ సీతాలక్ష్మి

సొంత పార్టీ వాళ్లే అవమానించారంటూ కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి బోరున విలపించింది.వివరాల్లోకి వెళితే.కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డ్ నుండి...

Read More..

సింగరేణి ఆర్‌ అండ్‌ డీ శాఖకు అంతర్జాతీయ ఐ.ఎస్‌.వో 9001:2015 సర్టిఫికెట్‌ గుర్తింపు

సింగరేణి సంస్థ లో ఉత్పత్తి పద్ధతులు, రక్షణ, నాణ్యత అంశాలపైన, వినూత్న పరిశోధనలు చేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న రీసెర్చ్‌ మరియు డెవలప్‌మెంట్‌ ఆర్‌ అండ్‌ డీ శాఖకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐ ఎస్‌ వో 9001:2015 సర్టిఫికెట్‌...

Read More..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానుషం.. వాగులో శిశువు మృతదేహం లభ్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది, మండల పరిధిలోని శ్రీనగర్ పంచాయతీ నాల్గవ లైన్ ముర్రేడు వాగులో అప్పుడే పుట్టిన శిశువు ను గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు.వాగులో పడేసిన మగ శిశువు ను కుక్కలు...

Read More..

మంత్రి పువ్వాడ అజయ్ కు నిరసన సెగ.!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జూలూరుపాడు మండలం జూలూరుపాడు లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తదితరులతో వచ్చిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వడా అజయ్ కు నిరసన సెగ...

Read More..

భద్రాచలం: శ్రీరామ నవమి ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష

శ్రీసీతారామచంద్రస్వామి వారి కళ్యాణం ఈసారి అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్పష్టం చేశారు,రెండో అయోధ్యగా భాసిల్లుతున్న ఖమ్మం జిల్లా భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవం వేలాది మంది భక్తజన...

Read More..

అదృశ్యమైన హాస్టల్ విద్యార్థులు!..నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్న హాస్టల్ వార్డెన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని గిరిజన క్రీడల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 10 రోజుల నుండి కనిపించకుండా వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.దుమ్ముగూడెం మండలం బండిరేవు గ్రామానికి చెందిన విద్యార్థులు పూనేం సతీష్,గొంది జయంత్...

Read More..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం..నీట మునిగి ఇద్దరు మహిళలు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ లో విషాదం చోటుచేసుకుంది.బట్టలు ఉతకడానికి మల్లన్న వాగు వద్దకు వెళ్లిన ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందారు.రోళ్ల గడ్డ కు చెందిన దుగ్గి స్వరూప(45), ములుగు జిల్లా తాడ్వాయి మండలం...

Read More..

డప్పు కొట్టే, చెప్పు కుట్టేవారికి ఆసరా పెన్షన్లు మంజూరు చెయ్యాలి - బీఎస్పీ డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:ఎన్నో రోజులుగా కిత్రం వృద్ధాప్య,వితంతు,ఒంటరి మహిళ పింఛన్ల కొరకు దరఖాస్తు చేసుకున్నప్పటికి పించన్లు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నారని,దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని బిఎస్పి పార్టీ మరియు అంబేద్కర్ యువసేన నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్...

Read More..

వనమా రాఘవకు ఊరట... షరతులుతో కూడిన బెయిల్ మంజూరు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ లో ఓ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ పై గత కొన్ని నెలల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై జైలుకి వెళ్లిన విషయం...

Read More..

అశ్వారావుపేట: రోడ్డుప్రమాదంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సొసైటీ చైర్మన్ మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి(PACS) సంఘం అధ్యక్షుడు నూతక్కి నాగేశ్వరరావు మృతి చెందారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో అశ్వారావుపేట నుండి స్వగ్రామం నారంవారిగూడెం కు తన...

Read More..