హిండెన్ బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టుకు నివేదిక అందింది.ఈ మేరకు విచారణ కమిటీ సీల్డ్ కవర్ లో నివేదికను సమర్పించింది.
కాగా ఈనెల 12వ తేదీన అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.అయితే అదానీ గ్రూప్స్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదిక తరువాత స్టాక్ మార్కెట్ లో ఆ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే.
ఈ కారణంగా స్టాక్ మార్కెట్ లలో అదానీ గ్రూప్ పై పెట్టుబడులు పెట్టిన వేలాది మంది రూ.లక్షల కోట్లు నష్టాన్ని చవి చూశారు.