మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆగి ఉన్న కంటైనర్ లారీని మరొక కంటైనర్ లారీ ఢీకొట్టింది.

ఈ ఘటనతో వెనుక ఉన్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవ దహనం అయ్యారు.నార్సింగి మండలం కాస్లాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అదేవిధంగా ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

Latest Latest News - Telugu News